కరీంనగర్

కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు:ఎమ్మెల్యే రమేశ్‌బాబు 

రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): కాళేశ్వరం రివర్స్‌పంపింగ్‌ పనులు, కలికోట సూరమ్మ రిజర్వాయర్‌ పనులు త్వరలోనే పూర్తవుతయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. పచ్చని పంటలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం …

70కోట్లతో రోళ్లవాగు ఆధునీకరణ

ఎస్సారెస్పీ ద్వారా ఇక ఏడాదంతా నీళ్లు :ఎమ్మెల్యే జగిత్యాల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): నియోజకవర్గంలోని రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు రూ.70 కోట్లతో పనులు జరుగుతున్నాయనీ  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ …

మహిళ దారుణహత్య

కరీంనగర్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):కరీంనగర్‌ జిల్లా తీగలగుట్టపల్లిలో మహిళ దారుణ హత్యకు గురైంది.  మహిళను దుండగులు తలపై బండారాయితో కొట్టి చంపేశారు. అయితే మహిళను అత్యాచారం చేసి ఆపై హత్య చేసి …

త్వరగా మిషన్‌ భగీరథ పూర్తి

కాంట్రాక్టర్లకు కలెక్టర్‌ ఆదేశాలు జగిత్యాల,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  ప్రతి ఇంటికీ నీరివ్వాల న్నదే ప్రభుత్వ లక్ష్యమనీ, ఆ దిశగా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలని కలెక్టర్‌ శరత్‌ ఆదేశిం చారు. మిషన్‌ …

త్వరగా భూరికార్డుల సమస్యలకు పరిష్కారం

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి కరీంనగర్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  భూరికార్డులకు సంబంధించి త్వరగా సమస్యలు పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్సూచించారు.  ఫిబ్రవరి 25 తర్వాత ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చే …

గోదావరి నీళ్లతో చెరువులకు మహర్దశ

రాజన్న సిరిసల్ల,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): 24 గంటలు విద్యుత్‌ సరఫరా కోసం ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామనీ  ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. కెసిఆర్‌ దూరదృష్టి కారణంగా …

యూనీఫామ్‌ అందచేతలో ఏటా నిర్లక్ష్యమే

స్థానికంగా దర్జీలకు అప్పగింతలో ఆలస్యం కరీంనగర్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సర్కారు బడుల్లో చదివే బాలలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉన్నా ప్రస్తుత విద్యా సంవత్సరంలో …

జీరో దందా ఫిర్యాదులు

మార్కెట్‌ మోసాలపై విజిలెన్స్‌ ఆరా? కరీంనగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): వ్యవసాయ యార్డుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని వ్యవసాయ శాఖ నిఘా విభాగం అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి …

చౌకబియ్యం అక్రమార్కులపై ఉక్కుపాదం

నిఘా పెంచిన అధికారులు కరీంనగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టింది. రేషన్‌ డీలర్లు సైతం …

కెసిఆర్‌ వల్ల మాత్రమే గ్రామాల అభివృద్ది

ఎన్నికల్లో మరోమారు నిరూపించిన ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌,కొప్పుల ఈశ్వర్‌ జగిత్యాల,జనవరి31(జ‌నంసాక్షి): దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని,అభివృద్దినే తాము కోరుకుంటున్నామని ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు నిరూపించారని జగిత్యాల,ధర్మపురి …