కరీంనగర్

ఘనంగా ‘తానిపర్తి’ జన్మదిన వేడుకలు

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): జిల్లా ప్రణాళిక బోర్డు సభ్యులు తానిపర్తి గోపాల్‌రావు జన్మదిన వేడుకలను మంగళవారం ఆటో డ్రైవర్స్‌, ఓనర్స్‌ యూనియన్‌ బాద్యులు ఘనంగా నిర్వహించారు. …

కార్మిక నేతలు యాజమాన్యం

పెంపుడు జంతువులు – ఐక్యపోరాటాలతోనే సత్ఫలితం – సీఐటీయూ నేత పి.రాజారావు గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): కొన్ని కార్మిక సంఘాల నేతలు సింగరేణి యాజ మాన్యానికి …

ప్రభుత్వ విధానాలే… కార్మికుల పాలిట శాపం: ఏఐటీయూసీ

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): కేంద్రప్రభుత్వ విధానాలే కార్మికుల పాలిట శాపం గా మారాయని… సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఉప ప్రధానకార్యదర్శి, కేంద్ర ఉపా ధ్యక్షులు …

మహికో పత్తివిత్తనాల ప్యాకెట్లు మంజూరు

పెద్దపల్లి, జూన్‌ 11 (జనంసాక్షి): మండలంలోని రైతులందరికి మహికో ప్రత్తివిత్తన ప్యాకెట్లు 1465 మంజూరు అయ్యాయని ఏఓ ప్రకాశ్‌ తెలిపారు. ఇందులో 50శాతం ఎస్సీ మరియు ఎస్టీ …

అధిక ఫీజులు వసూలు చేస్తున్న

పెద్దపల్లి, జూన్‌ 11 (జనంసాక్షి): పట్టణంలోని పలు ప్రైవేట్‌ విద్యాసంస్థల నిర్వా హకులు అధిక ఫీజులు వసూలు చేస్తున్న అధికా రులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని …

ఎన్టీపీసీ ఆరోయూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని; రామగుండం ఎన్టీపీనీలోని 500 మెగావాట్ట ఆరో యూనిట్‌లో మంగళవారం సాంకేలికలోపంతో వద్యుత్‌ ఉత్పత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. యూనిట్‌లోని బ్రాయిలర్‌లో ట్యూబ్‌ లీకేజీ కావడంతో విద్యుత్‌ ఉత్పత్తికి …

భక్తులతో కిక్కిరిసిన

వేములవాడ, జూన్‌-11, (జనంసాక్షి): తెలంగాణాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేముల వాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధికి వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. సోమ వారం …

బ్రాహ్మణపల్టిలో గ్రామసభ

మహదేవ్‌పూర్‌; బ్రాహ్మణపల్లిలో పంట కాలువ సమస్య పరిష్కరానికి తాసీల్దార్‌ నదానందం గ్రామ సభ నిర్వహించారు. ఆయకట్టు చివరి భూములకు నీరందించేందుకు కాలువ పనులు పూర్తి చేస్తామని, దీనికి …

విద్యార్ధి ప్రతిభ

మెట్‌పల్లి; కాకతీయ వశ్వవిద్యాలయం తృతీయ సంవత్సరం డిగ్రీ పరీక్షాఫలితాల్లో మెట్‌పల్లి జ్ఞానోదయ డిగ్రి కళశాల విద్యార్ధిని సంద్యార్ధిని ప్రతిభ కనబర్చింది. కామర్స్‌ విభాగంలో 1500కుగాను 1309 మార్కులు …

ఆ కళాశాలను ఎత్తివేయండి; ఎన్‌ఎన్‌ యూఐ

గోదవరిఖని; జ్యోతినగర్‌ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేటు జూనియర్‌ కళాశాలను ఎత్తి వేయాలని ఎస్‌ఎస్‌యూఐ అద్వర్యంలో ఆర్‌ఐఓ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనుమతి లేకలోయినా యాజరమాన్యం …