కరీంనగర్

డయల్‌యువర్‌ ఆర్డీఓ తో సమస్యలకు సత్వర పరిష్కారం

జగిత్యాల , జూన్‌11 (జనంసాక్షి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం బయల్‌ యువర్‌ ఆర్డీవో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జగిత్యాల రెవెన్యూ డివిజినల్‌ అధికారి యం. హనుమంత …

డ్రైనేజీసమస్య, రోడ్డు విస్తరణ గురించి రాస్తారోకో

గొల్లపెల్లి , జూన్‌11 (జనంసాక్షి): మండలంలోని రాఘవపట్నం లో డ్రైనేజ్‌మరియు రోడ్డువెడల్పు గురించి 15 మహిళా సంఘాలు దాదాపు 200 మంది మహళలు గొల్లపెల్లి ఎంఆర్వోకు గత …

ఫిర్యాదుల పెట్టెను సద్వినియోగం చేసుకోండి

జగిత్యాల, జూన్‌ 11 (జనంసాక్షి): పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మున్సిపల్‌ ప్రత్యేకాధి …

ఏఐటీయూసీ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

మాసెంటినరికాలనీ, జూన్‌ 11, (జనంసాక్షి) సింగరేణి ఎన్నికల్లో తమ హామీలను పొందుపరిచిన వాల్‌పోస్టర్‌ను ఏఐటియుసి నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు ట్లాడు తూ కార్మికుల …

విద్యార్థి సంఘాల ధర్నా

జ్యోతినగర్‌, జూన్‌ 11, (జనంసాక్షి): గోదావరిఖనిలో అనుమతి ఉన్న ఎస్‌ఆర్‌ఎం జూనియర్‌ కళాశాల ఎన్టీపీసీలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తు… సోమవారం కొన్ని విద్యార్థి సంఘాలు కళాశాల ముందు …

సమస్యలకు తక్షణ పరిష్కారం : తహశీల్దార్‌ పద్మయ్య

రామగుండం, జూన్‌ 11, (జనంసాక్షి): రామగుండం మండలం తహాశీల్దార్‌ కార్యాలయంలో సోమవా రం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తహాశీ ల్దార్‌ బైరం పద్మయ్య 28ఫిర్యాదులను …

జోరుగా గనులపై ద్వార సమావేశాలు

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 11, (జనం సాక్షి) సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా సోమవారం యైటింక్లయిన్‌కాలనీ పరిధిలోని పలు బొగ్గుగనులపై కార్మిక సంఘాలు పోటాపోటీగా గేట్‌మీటింగ్‌లు నిర్వహించాయి. …

కన్నుల పండువగా జయ్యారంలో

బసంత్‌నగర్‌, జూన్‌ 11, (జనంసాక్షి): మండలంలోని జయ్యారం గ్రామంలో బీరన్న జాతర ఉత్సవం సోమవారం భక్తులు కన్నుల పండుగగా నిర్వహించారు. యాదవులు తమ ఆరాధ్యదైవమగు బీరన్నకు భక్తి …

వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాం…

గోదావరిఖని, జూన్‌ 11, (జనంసాక్షి): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్దరిస్తా మని… హెచ్‌ఎంఎస్‌ నాయకులు హామీ ఇచ్చారు. జిడికే-11వ బొగ్గుగనిలో గేట్‌ మీటింగ్‌ జరిగింది. కేంద్ర, రాష్ట్ర …

‘ఏరియర్స్‌లో అడ్వాన్స్‌ను మినహాయించొద్దు’

గోదావరిఖని, జూన్‌ 11, (జనంసాక్షి): సింగరేణి ఏరియర్స్‌లో కార్మికులకిచ్చిన సకల జనుల సమ్మె కాలంలో అడ్వాన్స్‌ను మినహాయించే ప్రయత్నంలో ఉందని… ఏఐటియుసి నేత వాసి రడ్డి సీతారామయ్య …