కరీంనగర్

నూతనంగా విష్ణు షాపింగ్ మాల్ ప్రారంభించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

కొండమల్లేపల్లి పట్టణంలో నూతనంగా విష్ణు షాపింగ్ మాల్ ప్రారంభించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొండమల్లేపల్లి అక్టోబర్ 10 జనం సాక్షి : కొండమల్లేపల్లి …

దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి వసతి సౌకర్యం కల్పించాలి.

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 10(జనం సాక్షి) భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ )కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ …

*తాసిల్దార్ కార్యాలయం ముట్టడి*

ఉండవల్లి, అక్టోబర్ 10 (జనం సాక్షి):  డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు  78 వ రోజుకు చేరాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు …

రాయికోడు లో విఆర్ఏ జేఏసీ కమిటీ పిలుపుమేరకు 78వ రోజు సమ్మె భాగంగా

రాయికోడు జనం సాక్షి అక్టోబర్ 10 రాయికోడు మండలం తాసిల్దార్ కార్యాలయాన్ని నిర్బంధం చేసిన వీఆర్ఏలు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిపి రత్నం ఉపాధ్యక్షులు శివకుమార్ …

హస్నాబాద్ లో ఘనంగా శ్రీవాల్మీకి మహర్షి జయంతి

రాయికోడ్ జనం సాక్షి 09 రాయికోడ్ మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ముదిరాజ్ సంఘం మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పవిత్ర గ్రంథం రామాయణాన్ని …

మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిమ్స్  బారి ర్యాలీ 

నాగిరెడ్డిపేట 09 అక్టోబర్  జనం సాక్షి మండల కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి  మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా రాత్రంతా జాగారం లో …

రాష్ట్రంలో టిఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం

  హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్  నర్సాపూర్,   అక్టోబర్,  9,  ( జనం సాక్షి )  త్వరలో టీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని బిజెపి చేరికల …

హింద్ హ్యూమన్ రైట్స్ అసెంబ్లీ యూత్ అధ్యక్షుడికి ఘన సన్మానం

జనం సాక్షి లింగాల ప్రతినిధి హింద్ హ్యూమన్ రైట్స్ అసెంబ్లీ యూత్ అధ్యక్షులుగా బాధ్యతలను స్వీకరించిన  ఎండి సమీర్ ను ఆదివారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో లింగాలలో …

*పేద కుటుంబానికి పిల్లుట్ల రఘు అన్న చేయూత*

*హుజూర్నగర్ ఓజో ఫౌండేషన్ ఇన్చార్జ్  :-కుక్కల వెంకన్న* మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) *మేళ్లచెరువు  మండలం మాధవరం   గ్రామానికి చెందిన కుక్కల లచ్చయ్య  గారు అనారోగ్య …

మెండోరా మండల కేంద్రంలో ఘనంగ పౌర్ణమి ఉత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

 మెండోరా ,అక్టోబర్ 09( జనం సాక్షి) నిజమాబాద్ జిల్లా: మెండోరా మండలంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పౌర్ణమి సంద్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ …