కరీంనగర్

ఆప్కారి వారి తనిఖీలు రాజంపేట్ కల్లు దుకాణాలు

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 9 మండల కేంద్రంలోని కల్లు దుకాణం లోని  కల్లులో జెర్రీ వచ్చిందని గ్రామ ప్రజలు ఫిర్యాదు చేయడం వల్ల దోమకొండ ఆప్కారి  సిఐ …

పోలీస్ శాఖ ఆద్వర్యంలో మహార్షి వాల్మీకి జయంతి వేడుకలు..

నిజామాబాద్ బ్యూరో,అక్టోబర్ 09(జనంసాక్షి):     వాల్మీకి జయంతి సందర్భంగా ఆదివారం  పోలీస్ కార్యాలయం యందు నిజామాబాద్ పోలీస్ కమీషనర్  కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్,  ఆద్వర్యంలో ‘ …

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ బి

కొండమల్లేపల్లి అక్టోబర్ 9 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ముహమ్మద్ ప్రవక్త జన్మదిన రోజున ఈద్ మిలాద్ …

నేటి ఆధునిక సమాజానికి వాల్మీకి చూపిన మార్గం ఎంతో ఆచరణమైనది

– ఎంపీపీ గూడెపు శ్రీనివాసు హుజూర్ నగర్ అక్టోబర్ 9 (జనం సాక్షి): నేటి ఆధునిక సమాజానికి వాల్మీకి చూపిన మార్గం ఎంతో ఆచరణమైనదని ఎంపీపీ గూడెపు …

హస్నాబాద్ లో ఘనంగా శ్రీవాల్మీకి మహర్షి జయంతి

రాయికోడ్ జనం సాక్షి 09 రాయికోడ్ మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ముదిరాజ్ సంఘం మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పవిత్ర గ్రంథం రామాయణాన్ని …

వాల్మీకి మహర్షి ఆదర్శనీయం

రాష్ట్ర వాల్మీకి ఐక్య కార్యచరణ స్టీరింగ్ కమిటీ సభ్యులు పానుగల్ అక్టోబర్ 09,జనంసాక్షి  రామాయణం వంటి మహాగ్రంధాన్ని మానవాళికి అందించిన గొప్ప రచయిత వాల్మీకి మహర్షి ఆదర్శనీయమని …

విద్యాసంస్థల చైర్మెన్ రేపక ప్రదీప్ రెడ్డి జన్మదిన సందర్భంగా

 వలిగొండ జనం సాక్షి న్యూస్ అక్టోబర్ 9. మండల పరిధిలోని రెడ్ల రేపాక గ్రామానికి చెందిన ఇందూర్ విద్యాసంస్థల చైర్మెన్ రేపక ప్రదీప్ రెడ్డి జన్మదిన సందర్భంగా …

కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది!

*ఎమ్మెల్యే సురేందర్ _________________________ లింగంపేట్ 09 అక్టోబర్ (జనంసాక్షి)  కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.ఆయన ఆదివారం …

దళిత బంధు పై అధికార పార్టీ నేతలు బహిరంగ చర్చకు రావాలి..కాంగ్రెస్ ఎస్సి సెల్ నాయకులు

 నిర్మల్ బ్యూరో, అక్టోబర్09,జనంసాక్షి,,,    దళిత మహిళను మంత్రి నిండు సభలో అవమానిస్తే స్పందించని దళిత ద్రోహూలు, దళితుకందరికీ న్యాయం చేయాలని మహేశ్వర్ రెడ్డి దీక్ష చేస్తే …

*జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలు ప్రారంభించిన ఎస్ఐ

లింగంపేట్ 09 అక్టోబర్ (జనంసాక్షి)  లింగంపేట్ మండలం సజ్జన్ పల్లి గ్రామంలో ఆదివారం ఎస్సై శంకర్ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలను ప్రారంభించారు.సజ్జన్ పల్లి గ్రామంలోని గ్రామఅభివృద్ది …