కామారెడ్డి

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. జనం సాక్షి ,శంకరపట్నం, గ్రామాల అభివృద్ధిటిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమనిమానకొండూరు ఎమ్మెల్యేడాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు.శంకరపట్నం మండలం తాడికల్, ఇప్పలపల్లె,అంబాలుపూర్ గ్రామాల్లో మంగళవారం వేకువజామున …

నూతన ఇంటిగ్రేట్ మార్కెట్ నిర్మాణ స్థలం ఎంపిక

ఎల్లారెడ్డి 30 ఆగస్ట్ జనంసాక్షి (టౌన్)  ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేట్ మార్కెట్ స్థల ఎంపిక పూర్తి కావడంతో మంగళవారం నాడు ఎల్లారెడ్డి మున్సిపల్ …

*ఘనంగా బంజారా బోనాల పండుగ

ఎల్లారెడ్డి 30 ఆగస్టు (జనంసాక్షి)  నాగిరెడ్డిపేట్ మండలంలోని మెల్లకుంట తాండలో బంజారులు మంగళవారం సేవలాల్ మహరాజ్ కు బోనాలను ఘనంగా నిర్వహించారు.బంజారుల ఆరాధ్యదైవం సేవలాల్ మహరాజ్ కి …

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరపాలి-సిఐ రామన్

గాంధారి జనంసాక్షి ఆగస్టు 30  కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో వివిధ గ్రామాలలో  గణేష్ ఉత్సవాలు అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని సీఐ రామన్  సూచించారు ఇందులో భాగంగా …

ఉచితంగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ…

ముఖ్యఅతిథిగా ఎస్సై రమేష్ బాబు కేసముద్రం ఆగస్టు 30 జనం సాక్షి / మండల కేంద్రంలో వినాయక చవితి ని పురస్కరించుకొని మట్టి గణపతి ప్రతిమలను తంగళ్ళపల్లి …

శాంతియుత వాతావరణం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలి

 కామారెడ్డి డి.ఎస్.పి సోమనాథ్ జనంసాక్షి    రాజంపేట్ మండల కేంద్రంలో శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని  కామారెడ్డి డిఎస్పి సోమనాథ్ అన్నారు. మండల కేంద్రంలోని …

సంతోష్ కుమార్ ను సత్కరించిన మంత్రి తన్నీరు హరీష్ రావు

 యెల్లరెడ్డి  29 ఆగస్ట్  జనం సాక్షి             ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కవి మల్లయ్యమహర్షిని …

మంత్రి కొప్పుల,ఎమ్మెల్యే కోరు కంటి చందర్ అనుచరులపై చర్యలు తీసుకోవాలి.

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ శంకరపట్నం,ఆగస్టు 29( జనం సాక్షి ). రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్,రామగుండం ఎమ్మెల్యే …

నిరుపేదలకు వరం సీఎం సహాయ నిధి

అల్లాదుర్గం జనంసాక్షి  ఆగష్టు 29: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పళ్ళెగడ్డ నర్సింలు అన్నారు. మండలంలోని బహిరన్ దిబ్బ గ్రామానికి చెందిన …

రేపు ఎమ్మెల్యే రాములు నాయక్ చేతులు మీదుగా పెన్షన్లు పంపిణీ

జూలూరుపాడు, ఆగష్టు 29, జనంసాక్షి: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరు చేసిన పెన్షన్లను వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ చేతులు …