ఖమ్మం

మండలంలో మళ్లీ మొదలైన చోరీలు

చండ్రుగొండ జనంసాక్షి (జూలై  21): చోరీలకు పాల్పడే  దొంగలు పంట పొలాల్లోని  మోటార్లపై కన్నేస్తున్నారు. గతంలో  ఈ సంఘటనలు అనేకం జరిగాయి. తిప్పనపల్లి, మొహమ్మద్ నగర్  గ్రామాల …

ప్రాథమిక దశలో విద్యార్థులకు నైపుణ్యం కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయం

ప్రాథమిక దశలో విద్యార్థులకు నైపుణ్యం కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయం  జిల్లా కలెక్టర్ పమేలా  సత్పతి  యాదాద్రి భువనగిరి బ్యూరో  జనం సాక్షి టిచ్ ఫర్ ఛేంజ్ …

విష జ్వరంతో బాలిక మృతి

కొత్తగూడ జూలై 21 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ గ్రామానికి చెందిన గట్ల భాస్కర్ రెండవ కుమార్తె తేజస్విని(9)విష జ్వరంతో మృతి.వివరాల్లోకి వెళ్ళగా తేజస్వినికి జ్వరం రావడంతో మెరుగైన …

వరద బాధితులకు తక్షణ సాయం క్రింద నిత్యవసర సరుకులు, బియ్యం అందజేసిన విప్ రేగా….

బూర్గంపహాడ్ జూలై 22(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కాలనీలు గోదావరి వరదలతో ముంపుకు గురవడంతో నష్టపోయిన వరద …

కడం ప్రాజెక్టు ఫై తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఆరా

కడెం  జూలై 21(జనం సాక్షి ) కడం ప్రాజెక్ట్ ఫై నుండి భారీ వరద కారణం గా సి ఎల్పీ నేత బట్టి విక్రమార్కు మరియు ప్రచార …

– సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ..

కరకగూడెం,జులై21(జనంసాక్షి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, …

ఖాళీ పాలడబ్బాలతో టీఆర్ఎస్ నిరసన

చండ్రుగొండ జనంసాక్షి (జులై  21) :  పాల పై కేంద్రం జిఎస్టి విధించటాన్ని నిరసిస్తూ  గురువారం  మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు  నిరసనకు దిగారు. ఖాళీ …

ప్రాథమిక పాఠశాలలో నీటిని తొలగిస్తున్న పంచాయతీ

కార్యదర్శి శ్రీకాంత్ పినపాక నియోజకవర్గం జూలై 21 (జనం సాక్షి): మణుగూరు మండలం సాయినగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వర్షపు నీరు నిల్వ …

బిక్షమయ్య గౌడ్ జన్మదినం పురస్కరించుకొని అనారోగ్యానికి గురైన పేదింటి బిడ్డకు ఆర్థిక సాయం అందించిన బిజెపి ఆత్మకూరు(యం) మండల శాఖ

ఆత్మకూరు(ఎం) జులై 20 (జనం సాక్షి) యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్ …

-బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్.

జనంసాక్షి ప్రతినిధి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,జూలై 20:- పోరాటాల ద్వారానే ప్రజాసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.పట్టణంలోని ఎస్సీ,ఎస్టీ …