ఖమ్మం

నర్సాపూర్ కోర్టు నూతన భవాని నిర్మాణానికి కృషి చేస్తా

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి నర్సాపూర్ మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తానని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత …

ఆందోళన వద్దు అండగా ఉంటాను.

మీకు కష్టం రానివ్వకుండా కాపాడుకుంటాం. – వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి. – ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా పనిచేస్తున్నాం. బూర్గంపహాడ్, జూలై..(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం …

ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ములుగు జిల్లా కలెక్టర్

 జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ కృష్ణ ఆదిత్య వారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్యజిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య …

*ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభ*

ముగాలన, జూలై 13(జనంసాక్షి): మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామంలో 2019 నుండి 2022 మార్చి వరకు గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనుల వివరాలను సామాజిక …

లింగాల హిందూ దేవాలయా విగ్రహాలపై ఆగని దాడులు నాడు శివాలయం నేడు పోచమ్మ విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులు

  జనం సాక్షి ప్రతినిధి : లింగాల మండల కేంద్రం సమీప శివారులో గ్రామ దేవత పోచమ్మ గుడిలోని పోచమ్మ దేవత విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని …

సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు

, జులై 13, జనంసాక్షి: మండల పరిధిలోని వెంగన్నపాలెం దత్తనగర్లో కొలువుదీరి ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో …

సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు

, జులై 13, జనంసాక్షి: మండల పరిధిలోని వెంగన్నపాలెం దత్తనగర్లో కొలువుదీరి ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో …

కల్వచర్ల లో కూలిపోయిన ధర్మశాల.

రామగిరి, జనంసాక్షి : జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలోని …

ప్రజాప్రతినిధుల సహకారంతో అప్రమత్తం

ఎంపీడీవో తాళ్లూరి రవి , జులై 13, జనంసాక్షి: ఉపరితల ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు సమస్యలు …

అశ్వాపురం మండల ప్రజలకు విజ్ఞప్తి

తహసిల్దార్ సురేష్ కుమార్ పినపాక నియోజకవర్గం జులై 13( జనం సాక్షి): ఎడతెరపి లేకుండా గత ఐదు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉదృతంగా …