ఖమ్మం

అకాల వర్షాల వల్ల ప్రతిరోజు రైతులకు ఏ ఈ ఓ లు అందుబాటులో ఉండాలి

జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు లింగాల జనం సాక్షి ప్రతినిధి: వ్యవసాయ శాఖ- మండలం పరిధిలో ఉన్న రైతు వేదికలు లింగాల,కోమటికుంట ,సురపూర్, గ్రామాల రైతు వేదికలను …

జిల్లా లో స్టెమ్ ల్యాబ్ గ్రంథాలయాలు

జిల్లా విద్యాశాఖ – సమగ్ర శిక్ష , సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో  హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ వారి ఆర్థిక సహకారంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో …

జోరు వానలో ఘనంగా బంజారాల ‘సీత్ల భవాని పండుగ’

, జూలై 12( జనం సాక్షి ): మండల వ్యాప్తంగా బంజారాలు సీత్ల భవాని పండగను మంగళవారం జోరు వానలో జరుపుకున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో …

పునరావాస కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

  జూలై12(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో వరద బాధిత పునరావాస కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో …

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి.

* డాక్టర్ సంజీవయ్య. ( జనం సాక్షి) పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డీసీ హెచ్ ఎస్ డాక్టర్ ఆకుల సంజీవయ్య అన్నారు. మంగళవారం మండల …

కాంగ్రెస్ మండల అధ్యక్షునికి తప్పిన పెను ప్రమాదం

చేర్యాల (జనంసాక్షి) జులై 12 : కాంగ్రెస్ పార్టీ చేర్యాల మండల అధ్యక్షులు, చుంచనకోట గ్రామ సర్పంచ్ ఆది శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. …

బస్టాండ్ వద్ద నిలిచిపోయిన నీటిని తొలగింపు

మున్సిపల్ కమిషనర్ తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహం (జనంసాక్షి) జులై 12 : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చేర్యాల కొత్త బస్టాండ్ జలమయంగా …

గర్భిణులను క్షేమంగా వాగు దాటించిన అధికారులు

మహదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలింపు పలిమెల, జులై 11 (జనంసాక్షి) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలిమెల మండలానికి సంబంధాలు తెగిపోయాయి. …

అశ్వాపురం మండల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి

పినపాక నియోజకవర్గం జులై 11 (జనం సాక్షి): అశ్వాపురం మండలంలో మూడు  రోజులు గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  లోతట్టు ప్రాంతాల్లో జలమై …

రసాయనాల పొగ కన్నా దోమతెరలు మిన్న

 –  వైద్యాధికారి వెంకటప్రకాష్ జనంసాక్షి (జూలై  11) : వర్షాకాలంలో  దోమల నివారణ కోసం చాలామంది రసాయనాల పొగను ఉపయోగిస్తుంటారు  వాటి కంటే  దోమతెరలు వాడకం ఉత్తమైనదని  …