ఖమ్మం

శునకం.. విశ్వాస నేస్తం

డోర్నకల్ జూలై 6 (జనం సాక్షి) మనిషికి అత్యంత విశ్వాసపాత్ర మైన జీవి శునకం మాత్రమేనని మండలం పశువైద్యాధికారి డాక్టర్ వి.సురేష్ కుమార్ తెలిపారు.బుధవారం వరల్డ్‌ జూనోసిస్‌ …

కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలి

అడ్లూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి; టి ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింత బాబు మాదిగ కోదాడ …

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

బూర్గంపహాడ్ జూలై 06(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో టి.ఎస్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలను, ప్రాథమిక ఉన్నత పాఠశాలను స్థానిక జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత …

శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన కోడెబోయిన రవి.

బూర్గంపహాడ్ జూలై 06(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక బిజెపి కార్యాలయంలో ఓబీసీ  మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేసగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో …

అడుగడుగునా అపాయం.

వ్యవసాయ పనుల్లో  జాగ్రత్తలు తీసుకోవాలి . కరకగూడెం, జులై06(జనంసాక్షి):    పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎంతలా శ్రమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాత్రనక పగలనక పంటను పసి పాపల …

2,00,000 రూపాయల ఎల్వోసిని మంజూరు చేయించిన : ఎమ్మెల్యే బీరం .

కోడేరు (జనం సాక్షి) జూలై 06 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని కొండ్రావుపల్లి గ్రామానికి చెందిన కె,కవిత తండ్రి  రాముడు  అనారోగ్యంతో …

ప్రభుత్వ విద్య మరింత బలోపేతం * నాణ్యమైన విద్య సిఎం కెసిఆర్ లక్ష్యం * వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటం ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ అన్నారు. …

ప్రభుత్వ ఆసుపత్రులలో పలు సమస్యలు పరిష్కరించాలని వినతి

పినపాక నియోజకవర్గం జూలై 5 (జనం సాక్షి): పినపాక నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిల పరికరాలు నిర్మాణ ,నిర్వహణకు సంబంధించిన సమస్యలను పరిష్కారించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి …

గుట్టుగా గుట్కా

 కట్టడి చేయకపోతే మాఫియాగా మారే అవకాశం… ………………………………………. మణుగూరు, జూలై 4, (జనంసాక్షి) : దినదినాభివృద్ధి చెందుతున్న మణుగూరులో రోజురోజుకు గుట్కా చాపకింద నీరులా చేరుతోంది. దీంతో …

గంగారంతండాలో పూరిల్లు దగ్దం * 2లక్షల మేర ఆస్తి నష్టం * బోరున విలపిస్తున్న బాధిత కుటుంబం

జూలూరుపాడు, జులై 4, జనంసాక్షి: మండల పరిధిలోని గంగారంతండా గ్రామానికి చెందిన ఇస్లావత్ తులసిరాంకు చెందిన పూరిల్లు ఆదివారం అర్థరాత్రి దగ్ధమైంది. తులసిరాం తన కుటుంబంతో కలిసి …