ఖమ్మం

మెనూ పాటించని వార్డెన్‌ సస్పెన్షన్‌

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌26(జనం సాక్షి):  నియమాలకు అనుగుణంగా విద్యార్థులకు ఆహారం అందించని హాస్టల్‌ వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో చోటుచేసుకుంది. …

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో..  పసికందు మాయం!

– అపహరించుకెళ్లిన గుర్తుతెలియని మహిళ – సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు ఖమ్మం, నవంబర్‌26(జనం సాక్షి) : ఖమ్మం ఆస్పత్రిలో ఓ పసిబిడ్డ మాయం …

డిపోల వద్ద ఉద్రిక్తత!

– విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు కార్మికులు – అడ్డుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట – తాత్కాలిక సిబ్బందిని అడ్డుకొనేందుకు యత్నం – నిజామాబాద్‌ …

ఖమ్మంలో ఉద్రిక్తత

ఆర్టీసీ కార్మికులను రానీయని పోలీసులు ఖమ్మం,నవంబరు 26(జనం సాక్షి): 52 రోజుల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లోకి చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు.  …

కేసులతో సంబందం ఉన్న వాహనాలకు వేలం

వచ్చే నెల 4ననిర్వహిస్తాం: సిఐ భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌25 (జనంసాక్షి) : వివిధ కేసులతో సంభందం ఉండి పోలీసుల ఆధీనంలో ఉన్న 47 ద్విచక్ర వాహనాలకు మరియు 10 …

వ్యక్తిగత మరుగదొడ్ల లక్ష్యాన్నిచేరుకోవాలి

ప్రతి మండలంలో టార్గెట్‌ రీచ్‌ కావాలి భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌21 (జనం సాక్షి)  : జిల్లాలో వ్యక్తిగత మరుగదొడ్ల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసి వందశాతం ఓడిఎఫ్‌ జిల్లాగా …

మక్కల కొనుగోలుకు ఏర్పాట్లు

ఖమ్మం,నవంబర్‌21 (జనం సాక్షి)  : నేలకొండపల్లి మార్కెట్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. ఇక్కడి రైతులకు ఉపయోగకరంగా …

కెసిఆర్‌ కలల ప్రాజెక్ట్‌ డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు

కొత్తగూడెం,నవంబర్‌21 (జనం సాక్షి)  : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏదైతే కలలు కన్నారో ఆదిశగా పేదోని సొంతింటి కలను నెరవేరుస్తూ అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు అందేలా ప్రభుత్వం …

పాలేరు టిఆర్‌ఎస్‌లో అసమ్మతి

ఎమ్మెల్యే తీరుపై కార్యకర్తల మండిపాటు ఖమ్మం,నవంబర్‌19(జనం సాక్షి): పాలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డిపై నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేతలు, …

తేమతో సంబంధం లేకుండా పత్తి కొనుగోళ్లు

నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ ఖమ్మం,నవంబర్‌19(జనం సాక్షి): కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పత్తిలో తేమ శాతంపై పెట్టిన నిబంధనలను సడలించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నున్నా …