ఖమ్మం

చెత్త సేకరణకు గ్రామాల వారీగా ప్రణాళికలు: కలెక్టర్‌

కొత్తగూడెం,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఇంకుడు గుంతలు, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాల ప్రగతిని పర్యవేక్షించనున్నట్లు స్పష్టం చేశారు. …

మిషన్‌ భగీరథతో గిరిజన పల్లెలకు శుద్దజలం

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ప్రతి ఆదివాసీ పల్లె స్వచ్ఛమైన నీరు అందుకుంటుందని జడ్పీ ఛైర్మన్‌ కోరం …

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి

ఖమ్మం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నదని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కమల్‌ రాజు చెప్పారు. కేజీ టూ పీజీ ప్రవేశపెట్టేందుకు దశలవారీగా గురుకుల …

ఈ- మార్కెటింగ్‌దే పైచేయి

ఖమ్మం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): భవిష్యత్తులో ఈ-మార్కెటింగ్‌ వ్యవస్థ అభివృద్ధి చెందనున్నందున దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని జిల్లా పౌరసరఫరాల అధికారులు అన్నారు. నగదురహితలావాదేవీలు, ఇ- మార్కెటింగ్‌ కీలక …

మిషన్‌ కాకతీయతో మారుతున్న ముఖచిత్రం

పెరుగుతున్న ఆయకట్టు..పంటల దిగుబడి భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ నిరంతరం పనిచేస్తున్నారని జడ్పీ ఛైర్మన్‌ …

మద్దతుధరల కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రైతులు సద్వినయోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించి దళారీల వ్యవస్థను రూపుమాపి, వారికి మద్దతు ధర అందించాలన్న ఉద్దేశంతో ధాన్యం …

మావోల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి):మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ అన్నారు. స్టేషన్ల పరిధిలోని గొత్తికోయ ప్రాంతాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు వారి సమస్యల గురించి …

పాతపెన్షన్‌ విధానమే మేలు

సిపిఎస్‌ విధానం రద్దు చేయాల్సిందే ఖమ్మం,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేయాలని టీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ …

మున్సిపల్‌ ఎన్నికలకు సిపిఐ సిద్దం: కూనంనేని

ఖమ్మం,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మునిసిపల్‌ ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పొత్తులుంటాయన్నారు. …

14నమెగా లోక్‌ అదాలత్‌

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం కోర్టు ప్రాంగణంలో ఈ నెల 14వ తేదీన జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి …