ఖమ్మం

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

ఖమ్మం డిపోను సందర్శించిన మంత్రి పువ్వాడ ఖమ్మం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారు కూడా కష్టపడి సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని …

ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలకు ప్రభుత్వాల ఆసక్తి

సమరశీల పోరాటాల ద్వారా ఎదుర్కొంటాం బీఎంఎస్‌ జాతీయ నాయకుడు బీకే. రాయ్‌ భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ రంగాలకు అప్పగించి సొమ్ము చేసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర …

రికార్డుల ప్రక్షాళనకు సహకరించాలి

కొత్తగూడెం,నవంబర్‌28(జనం సాక్షి): రైతులు తమకు సంబంధించిన ఆధారాలను రెవెన్యూ అధికారులకు చూపి రికార్డుల ప్రక్షాళనలో సహకరించాలని అధికారులు పేర్కొన్నారు. ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా …

భద్రాద్రిలో మార్గశిర ఉత్సవాలు ప్రారంభం

బేడా మండపంలో స్నపన తిరుమంజనం భద్రాచలం,నవంబర్‌27 (జనంసాక్షి )  : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం …

మెనూ పాటించని వార్డెన్‌ సస్పెన్షన్‌

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌26(జనం సాక్షి):  నియమాలకు అనుగుణంగా విద్యార్థులకు ఆహారం అందించని హాస్టల్‌ వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో చోటుచేసుకుంది. …

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో..  పసికందు మాయం!

– అపహరించుకెళ్లిన గుర్తుతెలియని మహిళ – సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు ఖమ్మం, నవంబర్‌26(జనం సాక్షి) : ఖమ్మం ఆస్పత్రిలో ఓ పసిబిడ్డ మాయం …

డిపోల వద్ద ఉద్రిక్తత!

– విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు కార్మికులు – అడ్డుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట – తాత్కాలిక సిబ్బందిని అడ్డుకొనేందుకు యత్నం – నిజామాబాద్‌ …

ఖమ్మంలో ఉద్రిక్తత

ఆర్టీసీ కార్మికులను రానీయని పోలీసులు ఖమ్మం,నవంబరు 26(జనం సాక్షి): 52 రోజుల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లోకి చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు.  …

కేసులతో సంబందం ఉన్న వాహనాలకు వేలం

వచ్చే నెల 4ననిర్వహిస్తాం: సిఐ భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌25 (జనంసాక్షి) : వివిధ కేసులతో సంభందం ఉండి పోలీసుల ఆధీనంలో ఉన్న 47 ద్విచక్ర వాహనాలకు మరియు 10 …

వ్యక్తిగత మరుగదొడ్ల లక్ష్యాన్నిచేరుకోవాలి

ప్రతి మండలంలో టార్గెట్‌ రీచ్‌ కావాలి భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌21 (జనం సాక్షి)  : జిల్లాలో వ్యక్తిగత మరుగదొడ్ల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసి వందశాతం ఓడిఎఫ్‌ జిల్లాగా …