ఖమ్మం

మక్కల కొనుగోలుకు ఏర్పాట్లు

ఖమ్మం,నవంబర్‌21 (జనం సాక్షి)  : నేలకొండపల్లి మార్కెట్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. ఇక్కడి రైతులకు ఉపయోగకరంగా …

కెసిఆర్‌ కలల ప్రాజెక్ట్‌ డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు

కొత్తగూడెం,నవంబర్‌21 (జనం సాక్షి)  : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏదైతే కలలు కన్నారో ఆదిశగా పేదోని సొంతింటి కలను నెరవేరుస్తూ అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు అందేలా ప్రభుత్వం …

పాలేరు టిఆర్‌ఎస్‌లో అసమ్మతి

ఎమ్మెల్యే తీరుపై కార్యకర్తల మండిపాటు ఖమ్మం,నవంబర్‌19(జనం సాక్షి): పాలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డిపై నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేతలు, …

తేమతో సంబంధం లేకుండా పత్తి కొనుగోళ్లు

నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ ఖమ్మం,నవంబర్‌19(జనం సాక్షి): కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పత్తిలో తేమ శాతంపై పెట్టిన నిబంధనలను సడలించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నున్నా …

రైతుల కోసమే సిసిఐ కొనుగోలు కేంద్రాలు 

కొత్తగూడెం,నవంబర్‌14 (జనంసాక్షి)  :  సిసిఐ కొనుగోలు కేంద్రాలతో రైతలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంత రైతులకు ఇది ఎంతగానో ఉపయుక్తంగా మారాయి.   పత్తి పంటకు గిట్టుబాటు ధర …

రైతు బజార్లలో అధిక ధరల మోత

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఖమ్మం,నవంబర్‌9 (జనం సాక్షి):   ప్రజలకు తక్కువ ధరలకు తాజా కూరగాయలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు బజారులు ప్రజలకు మాత్రం చుక్కలు …

వేగంగా వెళితే ప్రమాదమే కాదు..చలానా కూడా

లేజర్‌ గన్స్‌తో ఖమ్మంలో నజర్‌ ఖమ్మం,నవంబర్‌8 (జనం సాక్షి) : వాహనాల్లో రయ్యిమంటూ దూసుకెళ్లే వారికి ఇక నుంచి ఖమ్మంలోనూ జరిమానాలు విధిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్పీడ్‌ …

దీపావళి టపాసుల షాపుల్లో భారీ అగ్నిప్రమాదం

ఖమ్మంలో బుగ్గిపాలయిన టపాసులు ఖమ్మం,అక్టోబర్‌28(జనం సాక్షి ):  ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియంలో …

ఖమ్మంలో ఆర్టీసీ సమ్మె ఉదృతం

మేయర్‌ కారును అడ్డుకున్న కార్మికులు ఖమ్మం,అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  ఖమ్మం పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఖమ్మం రీజియన్‌ డిపో ఆర్టీసీ కార్మికులు.. మేయర్‌ పాపాలాల్‌ కారును …

ఆక్రమణ స్మశాన వాటిక సందర్శనకు జస్టిస్‌ చంద్రకుమార్‌

నంగారభేరి ఎస్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భద్రు నాయక్‌ ఖమ్మంబ్యూరో,అక్టొబర్‌ 6 (జనంసాక్షి) ఖమ్మం నగరానికి ఆనుకుని ఉన్న రఘునాథపాలెం గ్రామంలో ఆక్రమణకు గురైన స్మశాన వాటిక సందర్శనకు …