ఖమ్మం

టిడిపిలో చేరిన టిఆర్‌ఎస్‌ నాయకులు

తెలంగాణను కాపాడుకోవాలన్న సండ్ర సత్తుపల్లి,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): కేసీఆర్‌ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెదేపా సత్తుపల్లి అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య  అన్నారు. ఆయన …

తాటి ఇంటింటి ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌11 (జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ పార్టీకి శ్రీరామ రక్ష అని ట్రైకార్‌ చైర్మన్‌, అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి …

రైతులను ఆదుకున్న ఘనత మాదే: జలగం

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌11 (జ‌నంసాక్షి):  రైతులకు కావాల్సిన ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించి, సాగునీటి ఢోకా లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, …

అంతర్జాల పరిజ్ఞానంతో చేపలు అధిక ఉత్పత్తి పొందవచ్చు.

కూసుమంచి అక్టొబర్ 10(జనంసాక్షి); పాలేరు లోని శ్రీపివీ నర్సింహారావు మత్స్యపరిశోదన కేంద్రంలో మత్స్యకారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారం 23రోజుకు చేరీనది.పరిశోదనకేంద్రం ప్రదానశాస్ర్రవేత్త విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షణలో …

ఖమ్మంలో దూసుకుపోతున్న కూటమి నేతలు

16 నుంచి రోడ్‌షోలతో హల్‌చల్‌కు కాంగ్రెస్‌ సన్నాహాలు ఖరారు కానున్న ప్రచార కార్యక్రమాలు ఖమ్మం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఈనెల 16 నుంచి ప్రచారానికి …

సంక్షేమం సాగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి: పాయం

భద్రాచలం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్‌ర్లు అన్నారు. వాటిలో మిషన్‌ కాకతీయ, రైతుబంధు, …

టిప్పర్‌ బోల్తా: డ్రైవర్‌ మృతి

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): జూలూరుపాడు మండలం వినోభనగర్‌ గ్రామ సవిూపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ బోల్తా పడడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో …

బయ్యారం ఉక్కుసాధనలో టిఆర్‌ఎస్‌ విఫలం

అందుకే పార్టీకి రాజీనామా: ఊకె అబ్బయ్య కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కేంద్ర రాస్ట ప్ర భుత్వాలు విఫలం అయ్యాయని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె …

మిరప రైతులను ఆదుకోవాలి

ఖమ్మం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): జిల్లా వ్యావప్తంగా నష్టపోయిన మిరపరైతులను గుర్తించి వారికి తక్షణ పరిహారం అందచేయాలని న్యూడెమక్రసీ నేతలు డిమాండ్‌ చేశారు. నకిలీ విత్తనాల కారణంగా వారు గత రెండేల్లుగా …

మరోమారు గెలిపించి అభివృద్దికి చేయూతనివ్వండి: కోం కనకయ్య

కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇల్లెందు రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కోం కనకయ్య పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ …