ఖమ్మం

అసమ్మతి నేతలకు బుజ్జగింపులు

మంత్రి తుమ్మల నెత్తిన బాధ్యతలు ప్రచారంలో ప్రకటిత అభ్యర్థులు ఖమ్మం,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయంలో రగులుకున్న అసమ్మతిని చల్లార్చేందుకు పార్టీ నాయకులు ఒకవైపు …

భద్రాచలం ఏజెన్సీలో అప్రమత్తం 

మావోల హత్యలతో నేతల్లో ఆందోళన భద్రాద్రికొత్తగూడెం,సెప్టెంబర్‌24 (జ‌నంసాక్షి): ఉత్తరాంధ్రలో నక్‌స్ల్‌ కాల్పుల కలకలం రేపడంతో భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అంతా …

ఎన్నికలఅంశంగా వారసత్వ ఉద్యోగాల సమస్య

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ అంశం వేడెక్కుతోంది. రేపటి ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాంశం కానుంది. వారసత్వ ఉద్యోగాలు రావాలంటే …

భద్రాద్రిలో శరన్నవరాత్రి వేడుకలకు రంగం సిద్దం

10 నుంచి 19 వరకు ఉత్సవాలు భద్రాచలం,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ప్రధాన వేడుకల్లో భాగంగా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించ …

సింగరేణిలో వేడెక్కిన ప్రచారం

కార్మికులకు నేతల సందేశాలు అధికార పార్టీకే మద్దతు కోసం మంతనాలు భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని కోల్‌బెల్టు ఏరియాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిని భారీ …

పిడుగుపాటుకు దంపతుల మృతి

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): పినపాక మండలంలోని జానంపేట గ్రామంలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఇవాళ ఉదయం …

ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకే మద్దతు

తెబొగకాసం నేతల ప్రకటన భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే టీబీజీకేఎస్‌ మద్దతు ఉంటుందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు తెలిపారు. …

భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని గెలిపించండి

కొత్తగూడెం ఏరియా సింగరేణిలో ప్రచారం అండగా ఉంటామన్న కార్మిక నేతలు భద్రాద్రికొత్తగూడెం,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని, గతంలో కంటే అధిక మెజార్టీతో తనను గెలిపించాలని …

ఓటును పొందే అవకాశాన్ని సద్వినయోగం చేసుకోవాలి

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత తప్పని సరిగా ఓటు హక్కు పొందాలని కలెక్టర్‌ రజత్‌కు మార్‌షైనీ పిలుపునిచ్చారు.ఓటురుగా నమోదుకు ఫారం -6ను తహసీల్దార్‌ కార్యాలయంలోను, …

ప్రచారంలో తెల్లం ముందంజ

మారుమూల గ్రామాల్లోనూ చుట్టివస్తున్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థి భద్రాచలం,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో చేపట్టి అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ డాక్టర్‌ తెల్లం వెంకట్రావు ప్రచారంలో …