ఖమ్మం

రైతుబీమాతో మరింత భరోసా

ఖమ్మం,జూన్‌25(జ‌నం సాక్షి ): అన్నదాతకు రైతుబంధు ద్వారా పెట్టుబడి అందించిన రాష్ట్ర ప్రభుత్వం..బీమా కల్పించి కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఎంపి పొంగులేటి శ్రీనివాస …

అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

ఖమ్మం,జూన్‌23(జ‌నం సాక్షి): ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్‌పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ముందుకు …

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడికి గుండెపోటు

-జిల్లా ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు – ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన వైద్యులు ఖమ్మం, జూన్‌22(జ‌నం సాక్షి) : ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు శుక్రవారం …

అభివృద్దిని చూడలేని నేతలు

కాంగ్రెస్‌,బిజెపిల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌21(జ‌నం సాక్షి): తెలంగాణలో నాలుగేళ్లలో అభివృద్ధి జరుగుతుంటే కళ్లుండి చూడలేని కాంగ్రెస్‌ బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయం …

బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసుల

మైనర్లకు వివాహాలు జరిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ఖమ్మం,జూన్‌20(జ‌నం సాక్షి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో అధికారులు ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక వయసు తక్కువగా …

బయ్యారం ఉక్కు విభజన చట్టంలోనే ఉంది

అభివృద్దిలో దూసుకుపసోతున్న తెలంగాణ :ఎంపి ఖమ్మం,జూన్‌19(జ‌నం సాక్షి): విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని నిర్ధిష్టంగా ఉన్నా కేంద్రం సహకరించడం లేదని ఎంపి పొంగులేటి శ్రీనివాస …

రాజకీయాలకు అతీతంగా అభవృద్ది

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌19(జ‌నం సాక్షి): రాజకీయాలకతీతంగా అభివృద్ధి, సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యమని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కోరారు. సామాజిక …

గాంధీజయంతి నాటికి బహిరంగ మలవిసర్జిత గ్రామాలు

జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌19(జ‌నం సాక్షి): అన్ని మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను అక్టోబర్‌ 2 నాటికి పూర్తి చేసి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా చేసేందుకు …

నేడు ఖమ్మంలో రైతు సమన్వయ సమితి సమావేశం

ఖమ్మం,జూన్‌18(జ‌నం సాక్షి): ఈనెల 19న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన రైతు సమన్వయ సమితి సమావేశం ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌ గాడ్డెన్‌లో జరగనుంది. ప్రభుత్వం ఆగష్టు …

అభివృద్ది లక్ష్యంగా ఎమ్మెల్యే కృషి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌15(జనంసాక్షి): గతకొన్నిరోజులుగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పలు గ్రామాల్లో తిరుగుతూ అనేక కార్యక్రమాల్లో పాల్గొటున్నారు. అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. సీసీరోడ్ల అభివృద్ధి పనులకు …