ఖమ్మం

పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటుదాం

భద్రాద్రి కొత్తగూడెం,మే15(జ‌నం సాక్షి): రాబోయే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సత్తా నిరూపించాలని ఆపార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య అన్నారు. పంచాయితీ ఎన్నికల్లో సత్తాచాటి టిడిపి …

తెరాసది రైతు ప్రభుత్వం

– రైతుబంధు పథకంతో అన్నదాతల్లో ఆనందం – పథకంపై కాంగ్రెస్‌ నేతల విమర్శలు సిగ్గుచేటు – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం, మే14(జ‌నం సాక్షి) : తెరాసది …

వంద ఎకరాల మొక్కజొన్న చేను దగ్ధం

ఖమ్మం,మే12(జ‌నం సాక్షి ): జిల్లాలోని చింతకాని శివారులో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అంటుకుని వంద ఎకరాల్లోని మొక్కజొన్న చేను దగ్ధమైంది. సవిూపంలోని తహసీల్దార్‌ కార్యాలయం …

కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం

– ప్రపంచమే అబ్బురపడేలా రైతుబంధు – బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి పథకాలు ఎందుకులేవు? – రైతుబంధుపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటు – మంత్రి …

హరితహరం కోసం ముందస్తు ప్రణాళిక

భద్రాద్రి కొత్తగూడెం,మే12(జ‌నం సాక్షి): జిల్లాలో హరితహారాన్ని ప్రణాళికా బద్దంగా చేపట్టాలని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే జలగం వెంకటరావు  అన్నారు. వచ్చే హరితహారం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. హరితహారాన్ని …

ఉపాధి పనుల్లో వెనుకంజ

భద్రాద్రి కొత్తగూడెం,మే11(జ‌నం సాక్షి ): ఉపాధి పనుల నిర్వహణలో  జిల్లా వెనకబడి ఉందని తెలుస్తోంది. ఈ నెలల్లో కూలీల హాజరు శాతం పెరగకపోతే లక్ష్యాన్ని చేరుకునే అవకాశమేలేదు. …

రైతుబంధు పథకంపై విమర్శలా

కాంగ్రెస్‌ నేతలకు నిద్ర పట్టడం లేదు:మంత్రి తుమ్మల  ఖమ్మం,మే11(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కుల పంపిణీ, పాస్‌పుస్తాకల అందచేత రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లాలో బ్రహ్మాండంగా జరిగిందని, రైతులతో …

డిగ్రీ అడ్మిషన్లకు కార్యాచరణ

భద్రాద్రి కొత్తగూడెం,మే10(జ‌నం సాక్షి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులను చేర్పించడంలో  అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించారు. భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహణపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. …

అవతరణ ఉత్సవాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు

భద్రాద్రి కొత్తగూడెం,మే10(జ‌నం సాక్షి): రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. మరో 20 రోజులుల మాత్రమే సమయం ఉండడం, ఈ వారం పాటు రైతుబందు చెక్కుల …

నాలుగో విడతలో పక్కాగా పనులు

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఖమ్మం,మే10(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా నాలుగో  దశలో మంజూరైన చెరువు పనులను మంత్రి సవిూక్షించారు. …