ఖమ్మం

పోడు రైతులకు చెక్కులు అందచేస్తున్నాం

ఆ ఘనత సిఎం కెసిఆర్‌దే: ఎమ్మెల్యే కొత్తగూడెం,మే23(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం పోడు రైతులకు వరంలా మారిందని ట్రైకార్‌ ఛైర్మన్‌, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  అన్నారు. పోడు …

నకిలీ విత్తనాల బెడద లేకుండా చర్యలు: కొండబాల

ఖమ్మం,మే23(జ‌నం సాక్షి): నకిలీ విత్తనాల బారి నుంచి రైతులను రక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వరంగ విత్తనోత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ విత్తన అభివృద్ధి కార్పొరేషన్‌ …

ఆవిర్భావ వేడుకలకు సింగరేణి ముస్తాబు

అలంకరణకు ప్రాధాన్యం ఇవ్వనున్న అధికారులు కొత్తగూడెం,మే22(జ‌నం సాక్షి): సింగరేణి ఏరియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను వచ్చే నెల 2న ఆకర్శణీయంగా, ఘనంగా నిర్వహించాలని ఏరియా జీఎం కేవీ …

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మండుతున్న సింగరేణి

అవసరమయితే తప్ప బయటకు రాని జనాలు కొత్తగూడెం,మే21(జ‌నం సాక్షి): మండుతున్న ఎండలతో సింగరేణి మండిపోతోంది. ప్తర్యేకించి సింగరేణి కోల్‌బెట్ల ఏరియాలో ఎండల తీవ్రతతో ప్రజలు కార్మికులు ఉక్కిరిబిక్కిరి …

ఉపాధిహామి పనులను పరిశీలించిన దిశ కమిటీ 

ఖమ్మం,మే21(జ‌నం సాక్షి): కల్లూరు ఖాన్‌ ఖాన్‌ పేటలోని జువ్వలచెర్వు, గోపాలకుంట నందు గల కుమ్మరికుంటవచ్చనాయక్‌ తాండమల్లయ్యకుంట లోని ఉపాధిహామి పనులను పరిశీలించి, కూలీలకు గిట్టుబాటు దర అందుతుందో లేదో …

సొసైటీల ద్వారా విత్తనాల సరఫరా

ఉమ్మడి జిల్లాకు సరిపడా విత్తనాలు సిద్దం   ఖమ్మం,మే21(జ‌నం సాక్షి): జిల్లాలో పత్తి భారీ మొత్తంలో సాగయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగానే విత్తనాలను సిద్ధం చేసుకోవాలని …

కర్ణాటక గవర్నర్‌ కేంద్రం ఏజెంట్‌గా వ్యవహరించారు

– కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కాలం గడుపుతున్నాడు – రైతుబంధుతో రైతులకు దక్కేది అల్ప సంతోషమే – రైతుబంధులో గిరిజనులకు అన్యాయం జరిగితే పోరాటంచేస్తాం – విలేకరుల …

విజయమవంతంగా పూర్తయిన రైతుబంధు

ఎలాంటి అవాంతరాలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకున్న కలెక్టర్‌ భద్రాద్రి కొత్తగూడెం,మే19(జ‌నం సాక్షి):  రైతుబంధు పథకం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవరోధానలు లేకుండా సంపూర్ణంగా చేపట్టామని కలెక్టర్‌ …

సింగరేణి కుటుంబాల్లో వెలుగు నింపనివారసత్వం

ఇంక ఎన్నాళ్లీ ఎదురుచూపులు  ఖమ్మం,మే17(జ‌నం సాక్షి): సింగరేణిలో దీర్ఘకాలికంగా నలుగుతున్న వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారం అయినట్లే అయి అందుండా పోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వీటిపై …

డెంగ్యూ నివారణపై ర్యాలీ

భద్రాద్రికొత్తగూడెం,మే16(జ‌నం సాక్షి): జాతీయ డెంగ్యూ నివారణా దినోత్సవం సందర్భంగా  గుమ్మడివల్లి పి.హె.సి. ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి ఇడిస్‌..ఈజిప్టిఐ అనే దోమ కాటువల్ల వ్యాపిస్తుందని , …

తాజావార్తలు