ఖమ్మం

కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంతోనే సమస్యలకు చెక్‌

ఖమ్మంపై ఒత్తిడి తగ్గించే చర్యలు చేపట్టాలని వినతి ఖమ్మం,మే5(జ‌నం సాక్షి): తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు తర్వాత మిరప అధికంగా వచ్చే మార్కెట్‌ ఖమ్మం కావడంతో ఇక్కడికే మిర్చి …

కల్వర్టును పేల్చివేసిన మావోయిస్టులు 

 బంద్‌ పిలుపు నేపథ్యంలో దుశ్చర్య భద్రాచలం,మే4(జ‌నం సాక్షి ): భద్రాచలం –  వెంకటాపురం జాతీయ రహదారిలో చర్ల మండలం సత్యన్నారాయణపురం వద్ద శుక్రవారం తెల్లవారు జామున మావోయిస్టులు …

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం: జెసి

భద్రాద్రి కొత్తగూడెం,మే4(జ‌నం సాక్షి): అకాల వర్షాలకు పలుచోట్ల రబీ ధాన్యం తడిసిపోగా.. మరికొన్ని చోట్ల మామిడితోటలు ద్వంసం అయ్యాయి. పంటనేలరాలింది. అధికారులు పంటనష్టాన్ని  అంచనావేసి పరిహారం అందచేయాలని …

రైతుబంధు పేదరైతులకు వరం: ఎమ్మెల్యే

కొత్తగూడెం,మే3(జ‌నం సాక్షి): అన్నదాతను ఆదుకునేందుకే సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుబందు పథకాన్ని ప్రవేశ పెట్టారని టైకార్‌ చైర్మన్‌, అశ్వారావుపేట ఎమెల్యే తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. …

మోడీ హావిూలన్నీ బూటకం

-సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఖమ్మం,మే2( జ‌నం సాక్షి): అధికారంలోకి వస్తే నల్లడబ్బు తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు పంచుతానన్న మోడీ  నేటివరకు రూ.15 పైసలు …

రైతులకు అండగా కెసిఆర్‌ ప్రభుత్వం

కొత్తగూడెం,జ‌నం సాక్షి ): ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీతోపాటు ఎరువులు, విత్తనాలను ఏడాదికి రెండు పంటలకు సరిపడా పెట్టుబడి అందించాలని నిర్ణయించిన మొదటి ప్రభుత్వంగా చరిత్రలో నిలవబోతుందని …

జాతీయ రాజకీయాల్లో తెరాస క్రియాశీలక పాత్ర పోషిస్తుంది

టిఆర్‌ఎస్‌ పోరాటం వల్లనే తెలంగాణ సాధ్యమయ్యింది అవమానాలు ఎదుర్కొని ముందుకు సాగిన చరిత్ర మనది సాధించిన తెలంగాణలో అద్భుతమైన ప్రగతి తండాలను పంచాయితీలుగా..కొత్త జిల్లాల ఏర్పాటు మా …

ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ ప్లీనరీ

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభమైంది. 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. 10 జిల్లాల నుంచి 4 వేల మంది ప్రతినిధులు తరలి వచ్చారు.  గులాబీ …

సింగరేణి ఉద్యోగుల పిల్లలకు వేసవి శిబిరం

26నుంచి శిబిరంలో ఉచిత క్రీడా శిక్షణ కొత్గూడెం,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి):  సింగరేణి ఉద్యోగుల పిల్లలకు వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు.ఈ శిబిరంలో 19సంవత్సరాలలోపు పిల్లలకు ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, కరాటే …

మొక్కజొన్నలకు మద్దతు ధర

ఖమ్మం,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా సహకార సంఘాలతో కొనుగోళ్లు కార్యక్రమాన్ని చేపట్టిందని రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల …