ఖమ్మం

ఉపాధిహామి పనులను పరిశీలించిన దిశ కమిటీ 

ఖమ్మం,మే21(జ‌నం సాక్షి): కల్లూరు ఖాన్‌ ఖాన్‌ పేటలోని జువ్వలచెర్వు, గోపాలకుంట నందు గల కుమ్మరికుంటవచ్చనాయక్‌ తాండమల్లయ్యకుంట లోని ఉపాధిహామి పనులను పరిశీలించి, కూలీలకు గిట్టుబాటు దర అందుతుందో లేదో …

సొసైటీల ద్వారా విత్తనాల సరఫరా

ఉమ్మడి జిల్లాకు సరిపడా విత్తనాలు సిద్దం   ఖమ్మం,మే21(జ‌నం సాక్షి): జిల్లాలో పత్తి భారీ మొత్తంలో సాగయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగానే విత్తనాలను సిద్ధం చేసుకోవాలని …

కర్ణాటక గవర్నర్‌ కేంద్రం ఏజెంట్‌గా వ్యవహరించారు

– కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కాలం గడుపుతున్నాడు – రైతుబంధుతో రైతులకు దక్కేది అల్ప సంతోషమే – రైతుబంధులో గిరిజనులకు అన్యాయం జరిగితే పోరాటంచేస్తాం – విలేకరుల …

విజయమవంతంగా పూర్తయిన రైతుబంధు

ఎలాంటి అవాంతరాలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకున్న కలెక్టర్‌ భద్రాద్రి కొత్తగూడెం,మే19(జ‌నం సాక్షి):  రైతుబంధు పథకం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవరోధానలు లేకుండా సంపూర్ణంగా చేపట్టామని కలెక్టర్‌ …

సింగరేణి కుటుంబాల్లో వెలుగు నింపనివారసత్వం

ఇంక ఎన్నాళ్లీ ఎదురుచూపులు  ఖమ్మం,మే17(జ‌నం సాక్షి): సింగరేణిలో దీర్ఘకాలికంగా నలుగుతున్న వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారం అయినట్లే అయి అందుండా పోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వీటిపై …

డెంగ్యూ నివారణపై ర్యాలీ

భద్రాద్రికొత్తగూడెం,మే16(జ‌నం సాక్షి): జాతీయ డెంగ్యూ నివారణా దినోత్సవం సందర్భంగా  గుమ్మడివల్లి పి.హె.సి. ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి ఇడిస్‌..ఈజిప్టిఐ అనే దోమ కాటువల్ల వ్యాపిస్తుందని , …

కౌలురైతును గుర్తించడం అసాధ్యం

– రైతుబంధు పథకం చారిత్రాత్మకం – దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు  – చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి కోసమే రైతుబంధు  – పాసుపుస్తకాల్లో తప్పులు …

 శిఖం భూముల్లో కబ్జా

తొలగిస్తామంటున్న అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,మే16(జ‌నం సాక్షి): సత్తుపల్లిలో దాని పరిసిర ప్రాంతాల్లో చెరువుల అభివృద్ధికి మిషన్‌ కాకతీయలో భాగంగా పనులు సాగుతున్నాయి. అయితే ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలను …

జోరుగా చెక్కుల పంపిణీ

గ్రామాల్లో పర్యటిస్తున్న నేతలు భద్రాద్రి కొత్తగూడెం,మే16(జ‌నం సాక్షి): జిల్లాలో రైతుబంధు పథకం కింద గ్రామసభల ద్వారా చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది.  పల్లెల్లో ఎక్కడ …

రైతుబంధు ఎంతో ఉపయోగకరం

భద్రాద్రి కొత్తగూడెం,మే16(జ‌నం సాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని సీఎం కేసీఆర్‌ పెట్టి రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం అని కృష్ణా …