ఖమ్మం

అవతరణోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు 

అటు సింగరేణి, ఇటు అధికార యంత్రాంగం బిజీ  భద్రాద్రికొత్తగూడెం,మే30(జ‌నం సాక్షి): తెలంగాణ అవతరణ దినోత్సవాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. ఓవైపు సింగరేణి, మరోవైపు జిల్లా అధికా యంత్రాంగ్‌ ర్పాట్లు …

జిల్లాలో ఆవిర్భావ వేడుకలకు రంగం సిద్దం

ఖమ్మం,మే29(జ‌నం సాక్షి): రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మూడ్రోజుల పాటు పండుగాలా నిర్వహించాలని కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదట అమరవీరుల …

క్వాలిటీ బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి చూపు

గుండాల గని కోసం కసరత్తు ఖమ్మం,మే29(జ‌నం సాక్షి): సింగరేణి సంస్థ లాభాల కోసం క్వాలిటీ బొగ్గువైపు మొగ్గు చూపుతోంది. ఉత్పత్తి, కార్మికుల సంఖ్య దృష్టిలో పెట్టుకొని నష్టాలు …

రాయితీ విత్తన సరఫరా

భద్రాద్రికొత్తగూడెం,మే29(జ‌నం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విత్తన పంపిణీకి  సొసైటీలలో విత్తనాలను కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు అన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక …

ముమ్మరంగా చెరువుల పునరుద్దరణ

భద్రాద్రికొత్తగూడెం,మే29(జ‌నం సాక్షి): చెరువుల పునరుద్దరణ విజయవంతంగా సాగుతోంది.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిషన్‌కాకతీయతో పల్లెను సస్యశ్యామలంగా ఉంచేందుకు చెరువులను సంసిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్‌ తరుముకొస్తున్న తరుణంలో రైతు సాగుచేసేందుకు …

అదిరిపోయేలా అవతరణ వేడుకలు

సింగరేణి  వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న సిఎండి భద్రాద్రికొత్తగూడెం,మే29(జ‌నం సాక్షి): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా ఘనంగా నిర్వహించనున్నట్లు …

నాడు ఎన్టీఆర్‌..నేడు కెసిఆర్‌

మంత్రిగా సేవ చేసే భాగ్యం కల్పించారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భద్రాద్రి కొత్తగూడెం,మే28( జ‌నం సాక్షి ): ఆనాడు ఎన్‌టిఆర్‌, నేడు కెసిఆర్‌ రాజకీయాల్లో ప్రజలకు …

ఘనంగా అవతరణ వేడుకలు

ఖమ్మంలో సుందరీకరణ పనులు స్పష్టమైన ఆదేశాలు అందచేసిన కలెక్టర్‌ ఖమ్మం,మే28(జ‌నం సాక్షి): జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని …

నేడు దివ్యాంగులకు బస్‌ పాస్‌ల పంపిణీ

ఖమ్మం,మే28(జ‌నం సాక్షి): ఈ నెల 29న మధిర మండలంలోని దివ్యాంగులకు 50 శాతం సబ్సీడీతో టీఎస్‌ఆర్టీసీ బస్‌పాస్‌లను అందించడం జరుగుతుందని ఐకేపీ ఏపీఎం బీరెల్లి రాంబాబు ఒక …

కొత్త పంచాయితీ చట్టంతో మేలు: ఎమ్మెల్యే

కొత్తగూడెం,మే28(జ‌నం సాక్షి): పంచాయతీలకు అపరిమితమైన అధికారాలు నిబంధనలు రాబోతున్నాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్తగా నిబంధలు వచ్చే ఎన్నికల అనంతరం అమలు అవుతాయని తెలిపారు. …

తాజావార్తలు