ఖమ్మం

రుణాల కొరకు ఇంటర్య్వూలకు హాజరుకావాలి

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో బిసి కార్పోరేషన్‌ పథకం ద్వారా 2017-18 సంవత్సరంనకు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకొన్న రూ. 1 లక్ష నుండి రెండు లక్షల …

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు పెద్దపీట

రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం ఖమ్మం,మే25(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లా వ్యవసాయ మార్కెట్లకు రాబోయే నాలుగు సంవత్సరాలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ …

పోడురైతులకు చెక్కుల పంపిణీ

పెట్టుబడిని సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపి భద్రాద్రి కొత్తగూడెం,మే24(పోడురైతులకు చెక్కుల పంపిణీ): పోడు రైతులకు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. అన్నపురెడ్డిపల్లి …

వదంతులను అస్సలు నమ్మకండి : పాల్వంచ డిఎస్పీ 

భద్రాద్రి కొత్తగూడెం,మే24(జ‌నం సాక్షి): పాల్వంచ ,బూర్గంపాడు పరిసర ప్రాంతాల్లో బీహార్‌ రాష్ట్రానికి  సంబంధించిన ముఠాలు తిరుగుతున్నాయని గత రాత్రి నుండి పుకార్లు షికార్లయి చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి …

చెరువుల అభివృద్ది పూర్తి

ఖమ్మం,మే24(జ‌నం సాక్షి): నేలకొండపల్లిలోని బాలసముద్రం చెరువులో అభివృద్ధిలో భాగంగా బతుకమ్మ ఘాట్‌ను కూడానిర్మిచండం జరుగుతుందని అధికారులు అన్నారు. కట్టపై సిమెంటు నిర్మాణం, చెరువులో బోటింగ్‌ ఏర్పాటు లాంటివి …

ప్రజల భాగస్వామ్యంతో హరితహారం

ఖమ్మం,మే24(జ‌నం సాక్షి): అన్ని శాఖల సమన్వయంతోనే హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా అటవీ అధికారి అన్నారు. జూన్‌లో చేపట్టే …

పోడు రైతులకు చెక్కులు అందచేస్తున్నాం

ఆ ఘనత సిఎం కెసిఆర్‌దే: ఎమ్మెల్యే కొత్తగూడెం,మే23(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం పోడు రైతులకు వరంలా మారిందని ట్రైకార్‌ ఛైర్మన్‌, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  అన్నారు. పోడు …

నకిలీ విత్తనాల బెడద లేకుండా చర్యలు: కొండబాల

ఖమ్మం,మే23(జ‌నం సాక్షి): నకిలీ విత్తనాల బారి నుంచి రైతులను రక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వరంగ విత్తనోత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ విత్తన అభివృద్ధి కార్పొరేషన్‌ …

ఆవిర్భావ వేడుకలకు సింగరేణి ముస్తాబు

అలంకరణకు ప్రాధాన్యం ఇవ్వనున్న అధికారులు కొత్తగూడెం,మే22(జ‌నం సాక్షి): సింగరేణి ఏరియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను వచ్చే నెల 2న ఆకర్శణీయంగా, ఘనంగా నిర్వహించాలని ఏరియా జీఎం కేవీ …

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మండుతున్న సింగరేణి

అవసరమయితే తప్ప బయటకు రాని జనాలు కొత్తగూడెం,మే21(జ‌నం సాక్షి): మండుతున్న ఎండలతో సింగరేణి మండిపోతోంది. ప్తర్యేకించి సింగరేణి కోల్‌బెట్ల ఏరియాలో ఎండల తీవ్రతతో ప్రజలు కార్మికులు ఉక్కిరిబిక్కిరి …