ఖమ్మం
గోవిందరాజస్వామి ఆలయంలో చోరి
ఖమ్మం,(జనంసాక్షి): భద్రాద్రి రామాలయానికి అనుబంధ ఆలయం గోవిందరాజస్వామి ఆలయంలో చోరి జరిగింది. దుండగులు స్వామివారికి చెందిన కిలోన్నర వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.
బొగ్గు కొరతతో కేటీపీఎన్లో తగ్గిన విద్యుదుత్పత్తి
ఖమ్మం : బొగ్గు కొరతతో కేటీపీఎన్లో విద్యుదుత్పత్తి తగ్గింది. ఒక్కో యూనిట్లో 20 మెగావాట్ల మేర విద్యుదుత్పత్తిని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
ఖమ్మం జిల్లా ఎస్సీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
ఖమ్మం : జిల్లా ఎస్సీ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు అరుణ్ అలియాస్ రాంబాబు, మదిని జోగి అలియాస్ ఉమ లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
పాల్వంచ కేటీపీఎస్ సాంకేతిక లోపం
ఖమ్మం, జనంసాక్షి: పాల్వంచ కేటీపీఎస్లోని 10వ యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు