ఖమ్మం

ఉపాధి హామీ డబ్బుల కోసం కూలీల ధర్నా

ఖమ్మం,(జనంసాక్షి): ఉపాధి హామీ తాము చేసిన కూలీ డబ్బులు చెల్లించాలని కొత్తగూడెం ఎంపీడీవో ఆఫీస్‌ ముందు సుజాతనగర్‌ కూలీలు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి …

గోవిందరాజస్వామి ఆలయంలో చోరి

ఖమ్మం,(జనంసాక్షి): భద్రాద్రి రామాలయానికి అనుబంధ ఆలయం గోవిందరాజస్వామి ఆలయంలో చోరి జరిగింది. దుండగులు స్వామివారికి చెందిన కిలోన్నర వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.

వీఆర్వోలకు క్షమాపణలు చెప్పిన వైరా తహసీల్దార్‌

ఖమ్మం,(జనంసాక్షి): వైరా తహసీల్దార్‌ సలీముద్దీన్‌పై వీఆర్వోలు జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమను సలీముద్దీన్‌ తిట్టాడని వారు చెప్పారు. తహసీల్దార్‌ సలీముద్దీన్‌ వీఆర్వోలకు క్షమాపణ చెప్పారు. దాంతో …

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

ఖమ్మం,(జనంసాక్షి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని వీడీవోస్‌ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన రేజర్ల శ్రీనివాస్‌ (40), అతని భార్య మంగమ్మ …

బొగ్గు కొరతతో కేటీపీఎన్‌లో తగ్గిన విద్యుదుత్పత్తి

ఖమ్మం : బొగ్గు కొరతతో కేటీపీఎన్‌లో విద్యుదుత్పత్తి తగ్గింది. ఒక్కో యూనిట్‌లో 20 మెగావాట్ల మేర విద్యుదుత్పత్తిని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.

ఖమ్మం జిల్లా ఎస్సీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

ఖమ్మం : జిల్లా ఎస్సీ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు అరుణ్‌ అలియాస్‌ రాంబాబు, మదిని జోగి అలియాస్‌ ఉమ లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

వేతనాలు చెల్లించాలని కార్మికుల ధర్నా

ఖమ్మం (కార్పొరేషన్‌) : నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులకు రెగ్యులర్‌ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగరపాలక సంస్థ …

యువకుని దారుణ హత్య

టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం తడికలపూడి పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి గ్రామ శివారు పొలాల్లో …

పాల్వంచ కేటీపీఎస్‌ సాంకేతిక లోపం

ఖమ్మం, జనంసాక్షి: పాల్వంచ కేటీపీఎస్‌లోని 10వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు ఏర్పాట్లు చేస్తున్నారు.

యూడీసీ చేతివాటం రూ. 3 కోట్లు స్వాహా

ఖమ్మం, జనంసాక్షి: ఎన్‌ఎన్‌పీ మానిటరింగ్‌ డివిజన్‌లో యూడీసీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ చేతివాటం ప్రదర్శిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఉద్యోగుల పేరిట 2008 నుంచి వేతనాలు అతను …

తాజావార్తలు