ఖమ్మం

నేడు టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌

ఖమ్మం ఎడ్యుకేషన్‌, జనంసాక్షి: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన జీవో నెం:33ను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. వీటికి సంబంధాంచిన సమాచారాన్ని గురువారం డీఈవో …

పంచాయతీరాజ్‌లో బదిలీలు షురూ.

ఖమ్మం జడ్పీ సెంటర్‌ జనంసాక్షి: పంచాయతీరాజ్‌ శాఖలో బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేయడంతో జిల్లాలో 5 సంవత్సరాలకు పైబడి విధులు నిర్వహిస్తున్న 58 …

ప్రశాంతంగా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక పీఠం ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నట్టు డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి ఓప్రకటనలో తెలిపారు. ఉదయం ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 14 కేంద్రాల్లో 982మంది …

సార్వత్రిక డిగ్రీ పరీక్షలు ప్రారంభం

ఖమ్మం విద్యావిఖాగం, న్యూస్‌టుడే: బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యప్తంగా 12 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఖమ్మం అధ్యయన కేంద్రం …

రండు లారీలు ఢీ..ఒకరి మృతి

ఖమ్మం:కల్లూరు సమీపంలో ఈ తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో రహదారిపై ఖరీగా వాహనాలు నిలిచిపోయాయి.

కారు బోల్తా: ఒకరి మృతి

ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని తల్లంపాడు గ్రామం వద్ద కారు బోల్తా పడి ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా పాల్వంచ …

నేడు రామాలయం తలుపులు మూసివేత

భద్రాచలం జనంసాక్షి:చంద్రగ్రహణం సందర్బంగా భధ్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్ధానం తలుపులను గురువారం రాత్రి 7:30నుంచి శుక్రవారంతెల్లవాజామున 4:30 గంటల వరకు మూసివెయనున్నట్లుగా ఆలయ ఈఓ ఎం.రఘునాధ్‌, ప్రదాన …

పేదల పెద్ద కొడుకు వైఎస్‌ఆర్‌..

పేదలకు పెద్దకొడుకుగా ప్రతీ ఒక్కరి సమస్య తీర్చుకుంటూ,వారికి అండగా దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఉన్నారని ,ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి ఆదర్శమేనని షర్మిల అన్నారు.ముదిగోండ మండలంలో మొదటి …

మృతదేహాలతో సబ్‌స్టేషన్‌ ఎదుట రాస్తారోకో

ఖానాపూర్‌ (జనంసాక్షి): ట్రాన్స్‌కో నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మృతి చెందారని, వారి కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలాపక్షం ఆధ్వర్యంలో ఖానాపూర్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట …

ఉక్కు కర్మాగారం బయ్యారంలోనే….

మందమర్రి (జనంసాక్షి): ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఇనుప ఖనిజ నిల్వలున్నందున ఆక్కడే ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు శాఖామాత్యులు బేణివూపసాదవర్మకు టీ ఎంపీలు గడ్డం …