ఖమ్మం

నగరపాలక సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్‌ చేస్తున్న సీపీఐ

ఖమ్మం, కార్పొరేషన్‌: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నగరపాలక కార్యాలయం ఎదుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా …

ఐటీసీ పేపర్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

ఖమ్మం,(జనంసాక్షి): బూర్గంపాడు మండలం సారపాకలో ఉన్న ఐటీసీ పేపర్‌ మిల్లులో ఇవాళ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని డీజిల్‌ జనరేటర్‌ ప్లాంట్‌లో మంటలు చెలరేగడంతో ఈ …

తాలిపేరు ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తివేత

ఖమ్మం,(జనంసాక్షి): వరదల కారణంగా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువైంది. ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తివేసి 50 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల …

కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

ఖమ్మం,(జనంసాక్షి): పాల్వంచలోని కేటీపీఎస్‌ 5,6 దశల్లోని 10,11 యూనట్లలో అధికారులు ఉదయం వార్షిక మరమ్మతులు చేపట్టారు. ఫలితంగా 750 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఏర్పడింది. 10 వ …

పందిళ్లపల్లిలో కొనసాగుతున్న 144 సెక్షన్‌

ఖమ్మం,(జనంసాక్షి): చింతకాని మండలం పందిళ్లపల్లిలో 144 సెక్షన్‌ కొనసాగుతుంది. కాంగ్రస్‌ నేతలు సీపీఎం నేత శ్రీనివాసరావును హత్య చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ 300 …

స్థానికేతరులపై స్థానికుల దాడి

ఖమ్మం,(జనంసాక్షి): ఓటు వేయడానికి వచ్చిన స్థానికేతరులపై స్ధానికులు దాడి చేశారు. ఈ ఘటన ముత్తగూడెంలో చోటు చేసుకుంది. 30 మంది స్థానికేతరులను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ …

ఓట్లు గల్లంతయ్యాయని సిబ్బందిపై దాడి

ఖమ్మం,(జనంసాక్షి):కొణిజెర్ల మండలంలో పల్లిపాడులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఎన్నికల విధులకు వచ్చిన సిబ్బందిపై దాడి చేశారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడ …

సుబ్లేడులో వార్డులకు ఎన్నికలు వాయిదా

ఖమ్మం,(జనంసాక్షి): తిరుమాయపాలెం మండలం సుబ్లేడులో 6,9 వార్డులకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సుబ్లేడులో 6,9 వార్డుల సభ్యులు పేర్లు తారుమారు కావడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు అధికారులు …

ఓటు వేయడానికి వచ్చి వృద్ధుడు మృతి

ఖమ్మం,(జనంసాక్షి): తల్లాడ మండలం వెంగన్నపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వచ్చి గోపయ్య అనే వృద్దుడు మృతి చెందాడు.

గుర్తులు లేని బ్యాలెట్‌ పేపర్లు

ఖమ్మం,(జనంసాక్షి): సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి పోలింగ్‌ కేంద్రం వద్ద విచిత్రం చోటు చేసుకుంది. వార్డు మెంయర్ల బ్యాలెట్‌ పేపర్లలో గుర్తులు లేవు. దీంతో ఓటర్లు నివ్వెరపోయారు. ఈ …

తాజావార్తలు