ఖమ్మం

వాహనంపై నుంచి పడి కార్మికుడికి గాయాలు

ఖమ్మం,(జనంసాక్షి): కొత్తగూడెం ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో వాహనంపై నుంచి జారాపడి నాగయ్య అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొత్తగూడెం పీవీకే-5 భూగర్భ గనుల్లో జరిగిన మరొక ప్రమాదంలో …

ఇనుపమోరివాగులో లభ్యమైన మహిళ శవం

ఖమ్మం,(జనంసాక్షి): జిల్లాలోని ఇనుపమోరివాగులో గుర్తు తెలియని మహిళ శవాన్ని ఉదయం గుర్తించారు. వరదనీటిలో మృతదేహం కొట్టుకువచ్చింది. అనుమానిస్తున్నారు. మహిళ ముఖం పూర్తిగా చిధ్రమై గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది. …

భద్రాచలంలో వెలసిన మావోయిస్టు పార్టీ పోస్టర్లు

ఖమ్మం,(జనంసాక్షి): భద్రాచలం పరిసారాల్లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో స్థానిక రాజకీయ నాయకులు భయాందోళనకు గురవుతున్నారు.

ఖమ్మం జిల్లాలో పంజా విసిరిన మావోయిస్టులు

ఖమ్మం,(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. వెంకట్రాపురం మండలం విజయపురి కాలనీలో పోలీస్‌ ఇన్ఫార్మర్‌ అనే నెపంతో భగత్‌ అనే వ్యక్తిని కాల్చి చంపారు. …

భద్రాచలంలో సీతారాముల కల్యాణం

భద్రాచలం,(జనంసాక్షి): ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారాముల నిత్య కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. రామయ్య సన్నిధిలోని బేడా మండపంలో శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించిన 65 నిత్యకల్యాణాలలో …

ఖమ్మం జిల్లాలో ఆందోళన చేపట్టిన రైతులు

ఖమ్మం,(జనంసాక్షి): పంట రుణాలు ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. పంట రుణాలు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తూ ఇల్లందు ఆంధ్రాబ్యాంకు ఎదుట రైతులు ధర్నాకు దిగారు.

ఉపాధి హామీ డబ్బుల కోసం కూలీల ధర్నా

ఖమ్మం,(జనంసాక్షి): ఉపాధి హామీ తాము చేసిన కూలీ డబ్బులు చెల్లించాలని కొత్తగూడెం ఎంపీడీవో ఆఫీస్‌ ముందు సుజాతనగర్‌ కూలీలు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి …

గోవిందరాజస్వామి ఆలయంలో చోరి

ఖమ్మం,(జనంసాక్షి): భద్రాద్రి రామాలయానికి అనుబంధ ఆలయం గోవిందరాజస్వామి ఆలయంలో చోరి జరిగింది. దుండగులు స్వామివారికి చెందిన కిలోన్నర వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.

వీఆర్వోలకు క్షమాపణలు చెప్పిన వైరా తహసీల్దార్‌

ఖమ్మం,(జనంసాక్షి): వైరా తహసీల్దార్‌ సలీముద్దీన్‌పై వీఆర్వోలు జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమను సలీముద్దీన్‌ తిట్టాడని వారు చెప్పారు. తహసీల్దార్‌ సలీముద్దీన్‌ వీఆర్వోలకు క్షమాపణ చెప్పారు. దాంతో …

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

ఖమ్మం,(జనంసాక్షి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని వీడీవోస్‌ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన రేజర్ల శ్రీనివాస్‌ (40), అతని భార్య మంగమ్మ …