ఖమ్మం

బొగ్గు కొరతతో కేటీపీఎన్‌లో తగ్గిన విద్యుదుత్పత్తి

ఖమ్మం : బొగ్గు కొరతతో కేటీపీఎన్‌లో విద్యుదుత్పత్తి తగ్గింది. ఒక్కో యూనిట్‌లో 20 మెగావాట్ల మేర విద్యుదుత్పత్తిని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.

ఖమ్మం జిల్లా ఎస్సీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

ఖమ్మం : జిల్లా ఎస్సీ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు అరుణ్‌ అలియాస్‌ రాంబాబు, మదిని జోగి అలియాస్‌ ఉమ లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

వేతనాలు చెల్లించాలని కార్మికుల ధర్నా

ఖమ్మం (కార్పొరేషన్‌) : నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులకు రెగ్యులర్‌ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగరపాలక సంస్థ …

యువకుని దారుణ హత్య

టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం తడికలపూడి పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి గ్రామ శివారు పొలాల్లో …

పాల్వంచ కేటీపీఎస్‌ సాంకేతిక లోపం

ఖమ్మం, జనంసాక్షి: పాల్వంచ కేటీపీఎస్‌లోని 10వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు ఏర్పాట్లు చేస్తున్నారు.

యూడీసీ చేతివాటం రూ. 3 కోట్లు స్వాహా

ఖమ్మం, జనంసాక్షి: ఎన్‌ఎన్‌పీ మానిటరింగ్‌ డివిజన్‌లో యూడీసీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ చేతివాటం ప్రదర్శిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఉద్యోగుల పేరిట 2008 నుంచి వేతనాలు అతను …

బయ్యారం గనుల పరిశీలన

బయ్యారం : తెదేపా నేతలు బయ్యారం ఇనుప రాయి గనులను పరిశీలించారు. బయ్యారంలో మహా ధర్నా కార్యక్రమం అనంతరం ఈ గనులను పరిశీలించారు. తెదేపా తెలంగాణ ఫోరం …

బయ్యారంలో తెదేనే నేతల ఆందోళన

ఖమ్మం : బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బస్సు యాత్రగా …

పార్టీ బలోపేతానికి మరింత కృషి: పువ్వాడ అజయ్‌

ఖమ్మం, జనంసాక్షి: జిల్లాలో షర్మిల మరో ప్రస్థానం విజయవంతమైనందున కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నాయని వైఎస్‌ఆర్‌ సీపీ నేత పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. …

డైవర్‌ అభ్యర్ధులు మెడికల్‌ టెస్ట్‌కు హజరుకావాలి…

కమాన్‌బజార్‌, జనంసాక్షి : ఆంధ్రపదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఖమ్మం రిజీయన్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిన 85 మంది డ్రైవర్లను ఎంపిక చేసి వెటింగ్‌లో పెట్టారు. ఈ …