ఖమ్మం

జిల్లా ఎస్పీగా రంగనాథ్‌ బాధ్యతల స్వీకరణ

ఖమ్మం  క్రైం 58 ఎస్పీగా రంగానాథ్‌ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. విశాఖ. గ్రేహౌండ్స్‌ నుంచి ఆయన ఇక్కడికి బదిలిపై వచ్చారు. మావోయిస్టు  సానుభూతిపరులపై దృష్టి సారించి. …

చెట్టును ఢీకొన్న కారు ముగ్గురు మృతి

ఖమ్మం  : మండలంలోని అరెంపుల వద్ద సోమవారం తెల్లవారుజామున జరాగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా …

నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

అశ్వారావుపేట  ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఈకార్యక్రమాన్ని ఎమ్మెల్యే, మిత్రసేవ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పాలడుగుల సుబ్బారావు …

మండలస్థాయి పాఠశాలల ఆటలపోటిలు ప్రారంభం

భద్రాచలం మంలస్థాయి పాఠశాలల ఆటలపోటిలను పట్టణ అదనపు ఎస్సై వెంకటేశ్వర్లు. ఈసందర్బంగా క్రీడారులు నిర్వహించిన కవాతును, గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈకార్యక్రమంలో మండల విద్యాశాఖాదికారి మాదవరావు, ఎంపీడీవో …

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

భాద్రాచలం విద్యుత్‌ వినియోదారులపై మోయలేని భారాన్ని వేయడంతో వినియోగదారులు పెరిగిన ఛార్జీలు చెల్లించలేకపోతున్నారు . తెరస మండల కన్సినర్‌ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్బంగా పట్టణంలో …

భద్రాచలంలో ర్యాలీ

భద్రాచలం: నష్ణ పరిహరం సత్యరమే చెల్లించాలని స్థానిక సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్న నిర్వహించారు. ఆసందర్భంగా …

ఖమ్మంలో విద్యా వైజ్ఞానికి ప్రదర్శన

ఖమ్మం: జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గురువారం ప్రారంభించారు. పాలేరు నవోదయ పాఠశాలలో ప్రారంభమైన ఈ విద్యావైజ్ఞానిక  ప్రదర్శనలు నేటి నుంచి …

గెలుపు గుర్రాల కోసం పరిశీలన

ఖమ్మం,నవంబర్‌ 22: జిల్లా కాంగ్రెస్‌లో ప్రజాదరణ కలిగిన గెలుపుగుర్రాలను ఎంపిక చేసే కసరత్తు త్వరలో ప్రారంభం కానుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం – మహబూబాబాద్‌ రెండు …

మూతపడ్డ రంగురాళ్ల శిక్షణ కేంద్రం

ఖమ్మం,నవంబర్‌ 22: గిరిజన యువతకు రంగురాళ్ల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు భద్రాచలంలో ఏర్పాటు- చేసిన శిక్షణ కేంద్రం మూలనపడింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం.. శిక్షకుడికి జీతం కూడా …

ఉపాధిహావిూలో సిబ్బంది చేతివాటం

ఖమ్మం,నవంబర్‌ 22: ఖమ్మం జిల్లాలో ఉపాధి హావిూ పనుల్లో మరో అక్రమం వెలుగు చూసింది. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు. లక్షలాది రూపాయల దుర్వినియోగాన్ని జిల్లా …

తాజావార్తలు