ఖమ్మం

ఇక ఇందిరమ్మ ఇళ్ల సమస్యల పరిష్కారం

– దృష్టి సారించిన అధికారులు ఖమ్మం, అక్టోబర్‌ 29 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తలెతుత్తున్న సమస్యలను పరిష్కరించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ప్రధానంగా గృహ …

గన్నేరుబోయపాడులో మావోయిస్టుల పేరుతో దొంగల భీభత్సం

ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం మండలం గన్నేరుబోయపాడులో మావోయిస్టుల పేరుతో దోపిడి  దొంగలు భీభత్సం సృష్టించారు. గ్రామంలోని ఓ ఇంట్లోకి వెళ్లిన దుండగులు బోమ్మ తపాకీలతో బెదిర్చి …

రైతు ఇంట్లో దోపీడీ

ఖమ్మం : భద్రాచలం మండలం గన్నేరుగోయ్యలపాడులోని ఓ రైతు ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ తెల్లవారుజామున నక్సలైట్లమని తుపాకులతో పలువురుదుండగులు రైతును బెదిరించి 15 కాసుల బంగారం …

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రికార్డుస్థాయిలో పత్తి

ఖమ్మం : జిల్లాలో పత్తి కోనుగోళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకాల కోసం రైతులు భారీగా పత్తినితీసుకువచ్చారు. రికార్డు స్తాయిలో 70 వేల పత్తి …

రైతు ఇంట్లో దోపీడీ

ఖమ్మం: జిల్లాలోని భద్రాచలం మండలం గన్నేరుగొయ్యలపాడులోని ఓ రైతు ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ రోజు ఉదయం తుపాకులతో ఐదుగును దుండగులు రైతును బెదిరించి 15 తులాల …

నేడు వైరాలో చెట్లు వేలం

ఖమ్మం, అక్టోబర్‌ 28: వైరలోని పశుగణాభివృద్ధి సంస్థ ఆవరణంలోని చెట్లకు సోమవారంనాడు వేలంపాట నిర్వహించనున్నట్టు  సంస్థ కార్యదర్శి డాక్టర్‌ నరేంద్రకుమార్‌ తెలిపారు. వాస్తవంగా ఈ నెల 18వ …

15 అడుగుల మేర పెరిగిన బెండ చెట్టు

ఖమ్మం, అక్టోబర్‌ 28 : జిల్లాలోని మొలకలపల్లి మండల కేంద్రంలో రాంబాబు అనే ఒక వ్యక్తి ఇంటి పెరట్లో 15 అడుగుల బెండ చెట్టు ఉంది. సాధారణంగా …

నర్సింగ్‌ అసిస్టెంట్‌ కోర్సులో ఉచిత శిక్షణ

ఖమ్మం, అక్టోబర్‌ 28 : మెస్మా, అపిట్కో ఆధ్వర్యంలో రాజీవ్‌ యువకిరణాలు పథకం కింద నర్సింగ్‌ అసిస్టెంట్‌ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అపిట్కో లిమిటెడ్‌ కన్సల్టెంట్‌ …

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలి

ఖమ్మం, అక్టోబర్‌ 28 : ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడంతో పాటు కొత్తగా మరిన్ని సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాలని సిపిఎం …

30న పిఆర్‌టియు ధర్నా

ఖమ్మం, అక్టోబర్‌ 28: మదిర ఉపవిద్యాశాఖాధికారి వైఖరికి నిరసనగా ఈ నెల 30న మదిరలో ధర్నా నిర్వహించనున్నట్లు పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్‌ తెలిపారు. మదిర డిప్యూటీ …

తాజావార్తలు