ఖమ్మం
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో నీటి మట్టం 43 అడుగులకు చేరింది.
పాల్వంచ కేటాపీఎస్-7లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
ఖమ్మం: జిల్లాలో పాల్వంచ కేటీపీఎస్ -7 యూనిట్లో సాంకేతికలోపంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
తాజావార్తలు
- నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్
- రోడ్డుకేక్కిన నాయక్ పోడు కులస్తులు
- నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్
- యూరియా కొరత రైతు ప్రాణం మీదకు తెచ్చింది
- వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లు
- మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ఎదగాలి
- కలెక్టర్ మొక్కలు నాటారు
- మేక నల్లాను తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా
- ఉప రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించిన బీఆర్ఎస్
- కొత్త రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ
- మరిన్ని వార్తలు