Main

నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ నాయకుడు చకిలం అనిల్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా గురువారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ నాయకుడు చకిలం అనిల్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా గురువారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి …

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

సూర్యాపేట,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ సవిూపంలో సూర్యాపేట పట్టణ పోలీసులు, సీసీఎస్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించి …

డబ్బులు డ్రా చేసి మరచిన వ్యక్తి

పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించిన మరో వ్యక్తి నల్లగొండ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన ఓ గుర్తు తెలియని వ్యక్తి డబ్బు తీసుకెళ్లకుండా అక్కడే వదిలి వెళ్లాడు. ఆ …

సిటీకి ఆంధ్రా నుంచి అక్రమంగా గంజాయి రవాణా

మాటేసి కొనుగోలుదార్లను పట్టుకున్న పోలీసులు నల్లగొండ,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : ఆంధ్రా నుంచి హైదరాబాద్‌ సిటీకి గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న నలుగురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్లగొండ …

ముషంపల్లి ఘటన అమానుషం

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా సత్వర విచారణ నల్లగొండ,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : నల్లగొండ మండల పరిధిలోని ముషంపల్లి ఘటన అమానుషం అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి …

విక్స్‌ డబ్బా మిగండంతో బాలుడు మృతి

విక్స్‌ డబ్బా మిగండంతో బాలుడు మృతి నల్లగొండ,సెప్టెంబర్‌21(జనంసాక్షి):  నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం తొండ్లాయి గ్రామంలో విషాదం నెలకొంది. ఓ ఏడు నెలల పసికందు ఆడుకుంటూ.. తన …

ఆగివున్న లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మృతి నల్లొండ,అగస్టు24(జనంసాక్షి): మిర్యాలగూడలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చింతపల్లి హైవే దగ్గర ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. …

రైతన్న సినిమాను ప్రి ఒక్కరూ చూడాలి

ఓ మంచి ప్రయత్నం చేసిన నారాయణమూర్తి ప్రశంసించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,ఆగస్ట్‌18(జనంసాక్షి): రైతన్న సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. బుధవారం …

దళితబంధు అమలుపై ఉద్యోగుల హర్షం

నల్లగొండ,ఆగస్ట్‌17(జనంసాక్షి): దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు పథకం అమలు చేస్తామని ప్రకటించడంతో నల్లగొండలోని టీఎన్జీవో భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. దళితుల …

కుటుంబ వేధింపులుతట్టుకోలేక మహిళ ఆత్మహత్య

నల్లగొండ,ఆగస్ట్‌17(జనంసాక్షి): కుటుంబ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఓ మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నేరేడుచర్ల ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. …