నల్లగొండ

చెట్టు కింద గణపతి వద్ద మహా అన్నదానం

ముప్కాల్ : మండల కేంద్రంలోని చెట్టు కింద గణపతి వద్ద శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చెట్టు కింద ఉందే పెద్ద మనుషులంతా కలిసి ఐక్యతతో …

దసరా సెలవు లలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి

రాళ్లపల్లి సెప్టెంబర్ 03 (జనం సాక్షి) దసరా సెలవులలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలని టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగ రాంబాబు అన్నారు. శనివారం  మండల పరిధిలోని …

ప్రతి ఓటరు గుర్తింపుకు ఆధార్ లింక్ చేయాలి…

-కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య… జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్3 (జనం సాక్షి): ప్రతి ఓటరు గుర్తింపుకు తప్పనిసరి ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య …

ట్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన పూర్వ విద్యార్థికి ఘన సన్మానం

కుబీర్ (జనం సాక్షి  3): కుబీర్ మండలంలోని పార్డీ (బి) గ్రామానికి చెందిన జ్యోతిర్మయి పాఠశాలలో చదివి నేడు ట్రిబుల్ ఐటీ లో సీటు సాధించినందుకు గాను …

*పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

* ఎమ్మెల్యే గండ్ర.  చిట్యాల సెప్టెంబర్3( జనంసాక్షి) పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా …

*సమతుల ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.

* సూపర్వైజర్ జయప్రద. చిట్యాల సెప్టెంబర్3( జనంసాక్షి) సమతుల ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద అన్నారు. శనివారం మండలంలోని గోపాల్ పూర్ గ్రామంలో …

గుండె పోటుతో కోటగిరి ఎంపిడిఓ మృతి

కోటగిరి సెప్టెంబర్ 3 జనం సాక్షి:-మండలంలోని ప్రతి ఒక ప్రజా ప్రతినిధి,అధికారులు,ప్రజలతో అత్యంత సన్నిహితంగా విధులు నిర్వహిస్తు, మండలంలోని ఆయా గ్రామంలో నెలకొన్న సమస్యలను అందరి సహకారంతో …

గుండె పోటుతో కోటగిరి ఎంపిడిఓ మృతి

కోటగిరి సెప్టెంబర్ 3 జనం సాక్షి:-మండలంలోని ప్రతి ఒక ప్రజా ప్రతినిధి,అధికారులు,ప్రజలతో అత్యంత సన్నిహితంగా విధులు నిర్వహిస్తు, మండలంలోని ఆయా గ్రామంలో నెలకొన్న సమస్యలను అందరి సహకారంతో …

గణేష్ నగర్ లో గణనాధుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

హుజూర్ నగర్ సెప్టెంబర్ 2( జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని మూడో వార్డులో ( గణేష్ నగర్) లో ఘనంగా గణనాథుని పూజా కార్యక్రమం నిర్వహించారు. …

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ నల్గొండ బ్యూరో. జనం సాక్షి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర …