నల్లగొండ

రేవంత్ రెడ్డి రాజకీయాలకు ముందు చిల్లర దొంగ

-అతనికి చరిత్ర లేదు -సమాచార హక్కు చట్టం అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయల అక్రమార్జన -ప్రాజెక్టుల పేరిట లక్షల కోటను అక్రమంగా సంపాదించిన కేసీఆర్ – తనను కొనే …

కండే దేవేందర్ సేవలకు మరో అవార్డు…

పినపాక నియోజకవర్గం, సెప్టెంబర్4(జనంసాక్షి):- ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెతకు నిదర్శనం ఈ యువ కిషోరం.తన ఊహ తెలిసినప్పటికే తల్లి తండ్రి ని కోల్పోయి దిక్కు …

మానవత్వం చాటిన సబ్ రిజిస్టార్ తస్లీమా..

  -దిక్కుతోచని పరిస్థితిలో ఆ కుటుంబానికి అండగా నిలిచిన మానవతా మూర్తి. -నిరుపేద యువతి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటిన వైనం. ములుగు, సెప్టెంబర్ 4(జనంసాక్షి) …

మునుగోడు టికెట్టు ఆశించడం తప్పా

పార్టీ కార్యక్రమాలకు సమాచారం లేదు మంత్రి జగదీష్ రెడ్డి పై మాజీ ఎం పి బూర నర్సయ్య గౌడ్ ధ్వజం -సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా …

బెస్ట్ న్యూరో సర్జన్ అవార్డ్ తీసుకున్న డాక్టర్ మధు బాబుకు సన్మానం

. హుజూరాబాద్ (జనం సాక్షి): హనుమకొండ న్యూరో సెంటర్ లోని డాక్టర్ మధుబాబు న్యూరో సర్జన్ గారికి గత నెల ఆగస్టు తేదీ.27-08-2022 రోజున హైదరాబాద్ లో …

పెన్షన్ కార్డులు, కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ….

ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి… మహిళా కమిషన్ చెర్పర్సన్ సునీతలక్ష్మారెడ్డి… చిలప్ చేడ్/4సెప్టెంబర్/జనంసాక్షి :- తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు …

అధికారం మీద ఉన్న యావ సమస్యలపై లేదు.

– పాలకులు, అధికారుల్లో కొరవడిన చిత్తశుద్ధి. -జిల్లాలో పెట్రేగిపోతున్న అవినీతి. – తెలంగాణ ఉద్యమకారుడు రాయబారపు రమేష్. ములుగు, సెప్టెంబర్ 4(జనంసాక్షి):- అధికారం మీద ఉన్న యావ, …

రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ సేవలు విస్తరింప చేయాలి:కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ

దంతాలపల్లి సెప్టెంబర్ 4 జనంసాక్షి ఆయుష్మాన్ భారత్ సేవలను తెలంగాణా రాష్ట్రంలో మరింత విస్తరింప చేయాలని ఈశాన్య ప్రాంత అభివృద్ధి,కేంద్ర సహకార శాఖా మంత్రివర్యులు బి.ఎల్ వర్మ …

శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నాలుగవ రోజు అన్నదాన కార్యక్రమం.

-ముఖ్య అతిథిగా ములుగు సిఐ గుంటి శ్రీధర్. ములుగు, సెప్టెంబర్ 4(జనంసాక్షి):- ములుగు జిల్లా కేంద్రంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ మెయిన్ రోడ్ ములుగు …

ఆశ్రమ పాఠశాల ఆకులవారి ఘన్ పూర్ PGHM సస్పెండ్ ఎత్తి వేయాలి.

-ASU డిమాండ్… ములుగు/ఏటూరునాగారం, సెప్టెంబర్ 4(జనంసాక్షి):- ఏటూరునాగారం మండల కేంద్రంలో తుడుందెబ్బ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆదివాసీ విద్యార్థి సంఘం ASU ములుగు …