నల్లగొండ

పాడి అభివృద్ధికి కృషిచేయాలన్న పశువైద్యాధికారి

చిలుకూరు: పాడి అభివృద్ధికి రైతులు పశువైద్యాధికారుల సలహాలతో పాల ఉత్పత్తిని పెంచాలని పశువైద్యాధికారి పెంటయ్య అన్నారు. శనివారం రామాపురం గ్రామంలో జరిగిన రైతు చైతన్య యాత్రలో ఆయన …

సూర్యపేట న్యాయమూర్తి బదిలీ

సూర్యపేట లీగల్‌, జనంసాక్షి: నల్గొండ జిల్లా భూ సంస్కరణల అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌, సూర్యాపేట రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్‌. భజరంగబాబు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు …

నేటి నుంచి 23వరకు రాష్ట్రస్థాయి ఎండ్ల పందేలు

వేపలసింగారం(హుజూర్‌నగర్‌ రూరల్‌), జనంసాక్షి: మండలంలోని వేపలసింగారం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా నేటి నుంచి 23 వరకు రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు …

హస్తంతో మోసం చేయొద్దు: ఎమ్మెల్యే చందర్‌రావు

చిలుకూరు: రాష్ట్ర ప్రభుత్వం అమ్మహస్తం పథకం పేరుతో పేద ప్రజలను మోసం చేయవద్దని కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు అన్నారు. గురువారం చిలుకూరు మండల కేంద్రంలో అమ్మహస్తం …

కారు బోల్తా: మహిళ మృతి

కోదాడ పట్టణం: పట్టణంలోని 65 జాతీయ రహదారిపై కారుబోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో కోదాడ ఎన్‌ఆర్‌ఎం …

మంత్రి జానారెడ్డి

చిట్యాల: తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఉద్యమం సాగించటానికి ప్రత్యేక రాజకీయ పార్టీ గానీ, ప్రత్యేక ఫోరం గానీ అవసరమని తాను భావించటం లేదని రాష్ట్ర మంత్రి …

వార్డుల్లో ఎమ్మెల్యే పాదయాత్ర

నకిరేకల్‌: నకిరేకల్‌ మున్సిపాలిటీ పరిధిలో సమస్యను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వార్డుల్లో పాదయాత్ర నిర్వహించారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీసీ …

చలివేంద్రం ప్రారంభం

కోదాడ: స్వర్గీయ గాలి రమేష్‌ నాయుడు మిత్రమండలి ఆధ్వర్యంలో కోదాడలోని రాజీవ్‌చౌక్‌ వద్ద చలివేంద్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజుల రెడ్డి, ఎంపీడీఓ ప్రేమ్‌కిరణ్‌రెడ్డిలు ఈరోజు ప్రారంభించారు. ఈ …

విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు

నకిరేకల్‌: విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 65వ నెంబరు జాతాయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను …

అప్రకటిత కోతలకు నిరసనగా ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్‌

నల్గొండ(అర్బన్‌) : పెరిగిన విద్యుత్తు ఛార్జీలు, అప్రకటిత కోతలకు నిరసనగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలైన తెదేపా, భాజపా, …