నల్లగొండ
సైనికవాహనం బోల్తా : 12 మందికి గాయాలు
నల్లగొండం : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల దగ్గర సైనికుల వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
నాగార్జున సాగర్కు తగ్గిన వరద ఉదృతి
నల్గొండ: నాగార్జునసాగర్కు వరద ఉధృతి తగ్గింది.ప్రస్తుతం నాగార్జునసాగర్కు ఇన్ప్లో 76వేల క్యూసేక్కులు,ఔట్ప్లో 61వేల క్యూసెక్కులుగా ఉంది.
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- మరిన్ని వార్తలు




