నల్లగొండ
సైనికవాహనం బోల్తా : 12 మందికి గాయాలు
నల్లగొండం : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల దగ్గర సైనికుల వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
నాగార్జున సాగర్కు తగ్గిన వరద ఉదృతి
నల్గొండ: నాగార్జునసాగర్కు వరద ఉధృతి తగ్గింది.ప్రస్తుతం నాగార్జునసాగర్కు ఇన్ప్లో 76వేల క్యూసేక్కులు,ఔట్ప్లో 61వేల క్యూసెక్కులుగా ఉంది.
తాజావార్తలు
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్లో ముగ్గురికి నోబెల్
- బీహార్లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- మరిన్ని వార్తలు