Main

నిజాంసాగర్‌ నీటి విడుదలతో రైతుల ఆనందం

కామారెడ్డి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నింజాసాగర్‌ ఆయకట్టులో మొత్తం 1.20 లక్షల ఎకరాలలో రైతులు పొలాలను సాగు చేశారు. ఈ పంటల రోణకు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు రైతులు ఆనందం వ్యక్తం …

పేదల కడుపు నింపే ప్రభుత్వం మాది

రైతుల కోసం అనేక పథకాలు పెట్టాం అభివృద్గిలో తెలంగాణ ముందున్నది: పోచారం కామారెడ్డి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి : పేదల కడుపు నింపేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమైతే.. కడుపు కొట్టేది మాత్రం కాంగ్రెస్‌ …

నిజాం సాగర్‌ను గత పాలకుల పట్టించుకోలేదు

నిజామాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజల మద్దతు చూస్తే అఖండ విజయం ఖాయమని తెలుస్తోందని జుక్కల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్‌షిండే అన్నారు. …

మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ధి: షిండే

కామారెడ్డి,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హన్మంత్‌ షిండే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆడపడుచులు ఆయన విజయాన్ని కోరుకుంటూ మిఠాయిలు తినిపించారు. అనంతరం రచ్చబండ వద్ద …

నిజామాబాద్‌లో అనూహ్య పరిణామాలు

డిఎస్‌ను పట్టించుకోని కెసిఆర్‌ సురేశ్‌ రెడ్డి చేరికతో అదనపు బలం నిజామాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్‌ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఓ వైపు రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ …

కెసిఆర్‌ సొంత మిషన్లకే ప్రాధాన్యం

రైతు సంక్షేమం పట్టని సర్కార్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంపై శ్రద్ధ తీసుకున్నట్లయితే  రైతులు ఆత్మహత్యలు ఉండేవి కావని కాంగ్రెస్‌ నేత,డిసిసి అధ్యక్షుడు మహ్మద్‌ హుడాన్‌  …

బిజెపిని బలోపేతం చేస్తాం

నిజామాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం బిజెపి కార్యకర్తలపై ఉందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. 2019లో అధికారమే లక్ష్యంగా నాయకులు, …

పగిలిన మిషన్‌భగీరథ పైప్‌లైన్‌..

– ఇళ్లలోకి చేరిన నీరు – తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామస్తులు కామారెడ్డి, జులై27(జ‌నంసాక్షి) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ తండాలో శుక్రవారం మిషన్‌ …

ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించాలి

నిజామాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని ఎబివిపి కోరింది. పేదవిద్యార్తులను ఇప్పటికీ టిసిలు ఇవ్వకుండా, …

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: డిసిసి

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): కోటి ఆశలతో ఆవిర్భవించిన కొత్త రాష్ట్రం నలుగురు కుటుంబ సభ్యుల దోపిడీ ప్రభుత్వంగా మారిందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన హుదాన్‌ అన్నారు. సంపన్న రాష్ట్రాన్ని దివాళా …