Main

ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు

కామారెడ్డి,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): గ్రామాల్లో పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు రూ. 35 కోట్లతో 500 ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని  దేశాయిపేట్‌ సహకార సంఘం అధ్యక్షుడు పోచారం …

ఘోరం..మేడపై బాలిక దుస్తులు తీస్తుండగా..

నిజామాబాద్‌ : నగరంలోని సంతోష్‌నగర్‌లో విద్యుదాఘాతంతో ఓ బాలిక మృతి చెందింది. ఆదివారం సాయంత్రం ఇంటి దాబా పైన ఆరేసిన బట్టలు తీస్తున్న సమయంలో సర్వీసు వైరుతో …

రైతు సమన్వయ సమితులపై బృహత్తర బాధ్యత

రైతు సంక్షేమం లక్ష్యంగా ఏర్పాటు: పోచారం నిజామాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): రైతు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసినట్లు మంత్రి …

నిజామాబాద్‌ జిల్లాలో ఘోరం

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ప్రమాదం జరిగింది. మెండోరా సమీపంలో అదుపుతప్పిన ఓ ఆటో బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. …

రైతుల సంక్షేమమే సిఎం కెసిఆర్‌ అక్ష్యం: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): రైతులకు అండగా నిలబడి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టెందుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌ నడుం బిగించారని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్‌ పేర్కొన్నారు. శ్రీరాం సాగర్‌ పునరుజ్జీవ …

సెల్‌టవర్ ఎక్కిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

నిజామాబాద్: ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సెల్‌టవర్ ఎక్కారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణమాదిగను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఎడవల్లి మండల కేంద్రంలోగల సెల్‌టవర్‌ను …

20 ఢిల్లీలో కిసాన్‌ముక్తి యాత్ర

  నిజామాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): రైతుల అన్ని రకాల రుణాలను రద్దు చేయాలని, స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. వివిధ సమస్యలపై …

యాసంగి నీటి కోసం ప్రణాళికలు

నిజామాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): శ్రీరామ్‌సాగర్‌ నుంచి యాసంగికి నీటి విడుదలకు సిఎం కెసిఆర్‌ ఇటీవల ఆమోదించడంతో తగిన ప్రణాళికను రూపొందించాలని మంత్రి హరీష్‌రావు ఇటీవల జరిపిన సవిూక్ష సమావేశంలో అధికారులను …

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

కామారెడ్డి,నవంబర్‌1(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయం పురోగమించడానికి రైతులకు అవగాహనతో పాటు, చైతన్యం కల్పిస్తున్నామని కామారెడ్డి ఏడీఏ మహేశ్వరి పేర్కొన్నారు. రైతులు స్వయంగా నమ్మితే గాని ముందుకు రారని అందుకే …

మిషన్‌ భగీరథను వేగం పెంచాలి

-జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి నిజామాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): మిషన్‌భగీరథ పనులను వేగవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారుజ. తన చాంబర్‌లో మిషన్‌ …