Main

బోథ్ లో వికలాంగుల పాస్ ల కౌంటర్ ఏర్పాటు

 బోథ్ (జనంసాక్షి) బోథ్ మరియు పరిసర గ్రామాల వికలాంగుల సౌకర్యార్థం శనివారం 19 వ తేదీన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వికలాంగులకు బస్సు పాసులు జారీ …

విద్యుత్ నియంత్రికల దగ్గర పొదల తొలగింపు.

గ్రామ పరిసరాల్లో. రోడ్లకు ఇరువైపులా ఉండే ఉపాధి విద్యుత్ నియంత్రికల దగ్గర పొదలను తొలగించాలని దోమ మండల సర్పంచుల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్లను …

ప్రజా ప్రతినిధులు అలసత్వం వీడాలి

నూతనంగా ప్రకటించిన అగ్ని మాపక కేంద్రాల జాబితాలో బోథ్ ప్రాంతానికి కేటాయించలేక పోవాడానికి నిరసనగా స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట బోథ్ బచావో కమిటీ ఆధ్వర్యంలో గురువారం …

వికలాంగుల హక్కుల పోరాటం సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి

బోథ్ తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ అతీకొద్దీన్  వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం అందజేశారు. మండలం లోని దివ్యంగులకు అంత్యోదయ కార్డులను …

మంత్రి హరీష్ రావు కలిసిన శ్రీధర్ రెడ్డి

రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక మంత్రి హరీష్ రావు ను బుధవారం బోథ్ మండల సర్పంచ్ సంగం అధ్యక్షుడు బండారు శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా …

పాఠశాల లను సందర్శించిన సర్పంచ్ సురేందర్ యాదవ్

మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా పట్టణంలోని పలు పాఠశాలలను సర్పంచ్ సురేందర్ యాదవ్ సందర్శించారు. పాఠశాలలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులను పరిశీలించండం …

బోథ్ లో రోడ్లకు 42.29 కోట్లు మంజూరు

బోథ్ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో బీటీ రోడ్ల  నిర్మాణానికి రు. 42.29 కోట్లు మంజూరు అయ్యాయని  బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు  తెలిపారు. ఈ నిధుల …

బిర్సా ముండ ఆశయ సాధనకై కృషి చేయాలి

తెలంగాణ రైతు సంఘం జిల్లా  కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి కొమురవెల్లి  జనం సాక్షి స్వాతంత్ర సమరయోధుడు విప్లవకారుడు బిర్సా ముండా ఆశయ సాధనకై రైతాంగం నడుము బిగించాలని …

బాధిత కుటుంబానికి భరోసా ఆర్థిక సహాయం.

ముప్కాల్ (జనం సాక్షి )నవంబర్ 12 మండల పరిధిలోని నల్లూరు గ్రామంలో కొద్దిరోజుల కిందట చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడిన మోహన్ దాస్ అనే వ్యక్తి …

వక్ఫ్ బోర్డు చైర్మన్ ను కలిసిన జడ్పి కో ఆప్షన్ మెంబర్

తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీఉల్లా ఖాన్ ను శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా జడ్పీ కోఆప్షన్ నెంబర్ తాహెర్ బిన్ సలాం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా  …