Main

పోడు భూములపై గ్రామసభ

బోథ్ మండలంలోని రెండ్లపల్లి గ్రామం లో  సోమవారం ఫోడు భూమల  గురుంచి గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ఫారెస్ట్  బిట్  ఆఫీసర్  ధనరాజ్ మరియు సర్పంచ్  …

కూలిన వంతెన… జర పైలం

మండల కేంద్రానుండి మర్లపల్లి వైపు మార్గంలో ఉన్న కండ్రవాగు పై ఉన్న వంతెన ఒక వైపు నుండి కూలుతోంది. ఇప్పటికే ఈ వైపు రోడ్డు మంజూరు కాగా …

ఫైర్ స్టేషన్ మంజూరు కోసం డిప్యూటీ సీఎం కు విజ్ఞప్తి

బోథ్ కు ఫైర్ స్టేషన్ ను మంజూరు చేయాలని కోరుతూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని కలిసి వినతిపత్రం …

గంగపుత్రులకు చేపలుపట్టే వృతి పై ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించాలి

గంగపుత్ర సంఘం అధ్యక్షులు పరిమి సురేష్ ఖానాపూర్ రూరల్ 21 నవంబర్ (జనం సాక్షి): గంగపుత్రులకు చేపలుపట్టే వృతి పై ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించాలి ఖానాపూర్ …

బోథ్ పంచాయతీ సాధారణ సమావేశం

బోథ్ గ్రామపంచాయతీ సాధారణ సమావేశం  శనివారం సర్పంచ్ సురేందర్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశం లో త్రాగు నీటి సమస్య, సైడ్ డ్రైన్ నిర్మాణం, సిసి రోడ్డు …

ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి

ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని బోథ్ పట్టణ అధ్యక్షుడు సల్ల రవి అన్నారు.శనివారం బోథ్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ …

ఉద్యోగార్థులకు మరింత సౌకర్యం

పట్టణంలో ఆర్మీ, పోలీసు తదితర ఉద్యోగాలకు సన్నధం అయ్యే యువత కోసం రన్నింగ్, లాంగ్ జంప్ ట్రాక్ లు సిధ్ధం చేసినట్లు బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్ …

గ్రామపంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛభారత్

. నందిపేట్ (జనం సాక్షి )నవంబర్ 19. నందిపేట గ్రామపంచాయతీ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రపంచం మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని, స్వచ్చతా రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు …

గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి

పాలేపల్లి సర్పంచ్ యశోద తిరుపతి సాగర్ దోమ నవంబర్ 19(జనం సాక్షి) ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని పాలేపల్లి సర్పంచ్ యశోద తిరుపతి సాగర్ అన్నారు.శనివారం పాలేపల్లి …

ఎంపీ ఇంటిపై దాడిని నిరసిస్తూ మండలంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

 .నందిపేట్ (జనం సాక్షి )నవంబర్ 18 .నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అర్వింద్ ధర్మపురి గారి ఇంటిపై టిఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేయడం నిరసిస్తూ మండల …