Main

లోక్ అదాలత్ ద్వారా ఉచిత న్యాయం

దోమ సర్పంచ్ రాజిరెడ్డి దోమ నవంబర్ 11(జనం సాక్షి) లోక్అదాలత్ ద్వారా కక్షి దారులు ఉచిత న్యాయం పొందే అవకాశంను వినియోగించుకోవాలని దోమ మండల సర్పంచ్ల సంఘము …

సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులుగా గొరిగె సోములు

భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ర్ట కమిటి సభ్యులుగా రామన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన గొరిగె సోములు ను ఎన్నుకోవడం జరిగింది. మహబూబాద్ లో జరిగిన …

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవం

బాల్కొండ నవంబర్ 11 (జనం సాక్షి)నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్య దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 134వ, …

ఆర్యవైశ్య కార్యవర్గానికి సన్మానం

అదిలాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కత్తూరి సంపత్, ఉపాధ్యక్షులుగా కత్తూరి విశ్వనాథ్ మరియు కోశాధికారిగా పాపిని వెంకటేష్ ఎన్నికై ఈ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయు  …

ఆర్యవైశ్య కార్యవర్గానికి సన్మానం

బోథ్ (జనంసాక్షి) అదిలాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కత్తూరి సంపత్, ఉపాధ్యక్షులుగా కత్తూరి విశ్వనాథ్ మరియు కోశాధికారిగా పాపిని వెంకటేష్ ఎన్నికై ఈ ఆదివారం ప్రమాణ …

బోథ్ లో ప్రారంభమయిన పత్తి కొనుగోళ్లు

బోథ్ మండలంలో పత్తి కొనుగోలు శుక్రవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక స్వప్న, సాయి దత్త, సాయి బాబా జిన్నింగ్ ఫ్యాక్టరీలలో లాంచనంగా యజమానులు ప్రత్యేక …

బీసీ హాస్టల్ నూతన భవనం నిర్మించాలి

ఆదిలాబాద్ జిల్లా బొథ్ మండల కేంద్రంలోని బిసి హాస్టల్ భవనం  శిథిలావస్థలో ఉందని వెంటనే నూతన భవనం నిర్మించాలని కోరుతూ టీజీవీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం …

కరత్వాడలో ఆర్థిక అక్షరాస్యత సదస్సు

బోథ్ మండలం లోని కరత్వాడ గ్రామ పంచాయతీ లో దక్కన్ గ్రామీణ బ్యాంక్ బోథ్ మేనేజర్ రాథోడ్ ప్రహ్లాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు …

బోథ్ లో ప్రారంభమయిన పత్తి కొనుగోళ్లు

 బోథ్ (జనంసాక్షి) బోథ్ మండలంలో పత్తి కొనుగోలు శుక్రవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక స్వప్న, సాయి దత్త, సాయి బాబా జిన్నింగ్ ఫ్యాక్టరీలలో లాంచనంగా …

విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి దుర్మరణం

గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (10): విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని మున్ననూరులో చోటుచేసుకుంది ఎస్సై నవీద్ కథనం …