మహబూబ్ నగర్

చరిత్రలో మంచిని మంచిగా చెడును చెడుగా చెప్పుకోవాలి

*వనపర్తి* *టౌన్* : సెప్టెంబర్16 ( *జనం* *సాక్షి* ) చరిత్రలో మంచిని మంచిగా చెడును చెడుగా చెప్పుకోవాలి దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కటేనన్న సమైక్యతను చాటాలి …

54 వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ సెప్టెంబర్ 16 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు శుక్రవారం తహశీల్దార్ …

దళిత బాలికల అత్యాచారం హత్య పై నిరసన ,అంబేద్కర్ కు వినతి పత్రం

ఉరితీతకు సిపిఐ డిమాండ్ వనపర్తి సెప్టెంబర్ 16 (జనం సాక్షి)ఇద్దరు దళిత మైనర్ బాలికలపై అఘాయిత్యం, హత్య చేసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరి జిల్లా లాల్ …

దేవి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): దేవి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని  శ్రీ రామలింగేశ్వర సహిత త్రిశక్తి, అయ్యప్ప, ఆంజనేయ దేవాలయ చైర్మన్ అనంతుల సూర్యనారాయణ అన్నారు.శుక్రవారం స్థానిక …

కోడేరు లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు.

బైక్ ర్యాలీ నిర్వహించిన : సిపిఎం. కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలో వీర …

సాయి చంద్ ఫై దాడి హేయమైన చర్య. మాల మహా నాడు జిల్లా నాయకులు తైలి శ్రీనివాసులు.

అలంపూర్ లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కు హాజరైన రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మెన్ సాయి చంద్ ఫై అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం …

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలభిషేకం చేసిన

అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ మానవపాడు:  సెప్టెంబర్ 16 (జనం సాక్షి) అల్లంపూర్ చౌరస్తాలోని ఆర్.కిషోర్  కార్యాలయం నందు తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత …

*పార్లమెంటకు అంబేద్కర్ పేరు పెట్టే దమ్ము బిజెపికి ఉందా!

 *సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మిక నిర్ణయం*                *న్యాయవాది సురేష్ మహారాజ్* అలంపూర్ సెప్టెంబర్  16(జనంసాక్షి )తెలంగాణ …

పరిపాలన భవనానికి అంబేద్కర్ పేరు సముచిత నిర్ణయం అఖిలపక్ష ఐక్యవేదిక

వనపర్తి సెప్టెంబర్ 16 (జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర నూతన పరిపాలన భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టటం సముచిత నిర్ణయం స్వాగతిస్తున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక …

ఘనంగా నిర్వహించింన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

  నాగర్ కర్నూల్ రూరల్ 2022 సెప్టెంబర్ 16(జనంసాక్షి)   రాజరిక పాలన నుండి ప్యాజాస్వామ్యంలో అడుగిడిన తెలంగాణా ప్రజలకు సెప్టెంబర్ 17సువర్ణాక్షరాలతో లిఖించిన రోజని నాగర్ …