మహబూబ్ నగర్

విత్తన ఎంపిక,సేంద్రీయ ఎరువులు వాడకం తో అధిక దిగుబడులు.

మండల వ్యవసాయాధికారి సాయి రమేష్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 16(జనంసాక్షి): రైతులు విత్తన ఎంపికలో మెళకువలు పాటించటం ముఖ్యమని తాడూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి …

రాజరిక పాలన నుండి ప్యాజాస్వామ్యంలో అడుగిడిన తెలంగాణా

నాగర్ కర్నూల్ రూరల్ 2022 సెప్టెంబర్ 16(జనం సాక్షి)   రాజరిక పాలన నుండి ప్యాజాస్వామ్యంలో అడుగిడిన తెలంగాణా ప్రజలకు సెప్టెంబర్ 17సువర్ణాక్షరాలతో లిఖించిన రోజని నాగర్ …

పార్లమెంటకు అంబేద్కర్ పేరు పెట్టే దమ్ము బిజెపికి ఉందా!

సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మిక నిర్ణయం న్యాయవాది సురేష్ మహారాజ్ అలంపూర్ సెప్టెంబర్ 16(జనంసాక్షి )తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ …

తాగు నీటి కోసం విద్యార్థుల ఇక్కట్లు…

గద్వాల ప్రతినిధి సెప్టెంబరు 16 (జనంసాక్షి):- తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో విద్యార్థిలకు చేదు అనుభవం..కూడు లేకపోయినా పర్లేదు కానీ తాగటానికి నీరు ఇవ్వండీ అంటూ విద్యార్థుల …

అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవముల నేపథ్యంలో గురువారం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానపత్రికను అందజేసిన  శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

సెప్టెంబర్ 15 జనం సాక్షి : అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవముల నేపథ్యంలో గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి …

కమ్యూనిస్టులదే సాయుధ పోరాట చరిత్ర. 14 నుండి విజయవాడలో సిపిఐ జాతీయ మహాసభలు.

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 15(జనంసాక్షి): తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర కమ్యూనిస్టులే వహించారని బిజెపి కాంగ్రెస్ పార్టీలు కాదని …

అక్రమ విద్యుత్ వాడిన వ్యక్తి అరెస్ట్

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 15 జనం సాక్షి); అక్రమ విద్యుత్ వాడిన ఈడిగ రామన్ గౌడు ను ఈనెల 14న గద్వాల కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి …

విద్యార్థినీలకు డిక్షనరీలు పంపిణీ చేసిన ఎస్పీ

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 15 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల గద్వాల ప్రభుత్వ బాలికల పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న 250 మంది విద్యార్థిని లకు …

నూలిపురుగుల నివారణకు నట్టల నివారణ మాత్ర తప్పనిసరి.

జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.వెంకట్ దాస్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్15(జనంసాక్షి): జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా గురువారం నాగర్ కర్నూల్ …

సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 15 (జనం సాక్షి); సెప్టెంబర్ 17 ముమ్మాటిక విగ్రహ దినమే అని సిపిఐ(ఎంఎల్)ప్రజాపంథా డివిజన్ సహాయ కార్యదర్శి జమ్మిచెడు కార్తీక్ ,పి డి …