మహబూబ్ నగర్

19న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు జరిగే మాదిగ డప్పుల దండోరాను జయప్రదం చేయండి.

  తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంటు ఇంచార్జి మంతటి  గోపి మాదిగ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్14(జనంసాక్షి): బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే …

నూతన ఆసరా పెన్షన్ ల పంపిణీ

మోత్కూరు సెప్టెంబర్ 14 జనంసాక్షి : మోత్కూరు మండలం లోని పొడిచేడు, రాగిబావి, పనకబండ,ముషిపట్ల గ్రామాలలో బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయాలలో లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ …

*అకాల వర్షానికి కుప్పకూలిన ఇండ్లు*

*నిలువ నీడ కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులు* *పట్టించుకోని ప్రభుత్వ అధికారులు* అలంపూర్ ( జనం సాక్షి ) సెప్టెంబర్ 14 :- గత వారం రోజులుగా …

అకాల వర్షానికి కుప్పకూలిన ఇండ్లు నిలువ నీడ కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులు పట్టించుకోని ప్రభుత్వ అధికారులు

అలంపూర్ ( జనం సాక్షి ) సెప్టెంబర్ 14 :- గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అలంపూర్ మండల పరిధిలోని బుక్కాపురం గ్రామం హరిజనవాడలో లావణ్య …

జగిత్యాల జిల్లాకు నూతన అధ్యక్షుడు కావాలి:సీనియర్ నాయకుడు

ధర్మపురి సెప్టెంబర్ 14( జనం సాక్షి) నియోజకవర్గంలోని బిజెపి సీనియర్ నాయకుడు రాయిళ్ళ రవికుమార్,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు ఆయన ఆవేదన మీడియా …

52వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ సెప్టెంబర్ 14 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు బుధవారం తహశీల్దార్ …

జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

ఎమ్మెల్యే భాస్కర్ రావు మిర్యాలగూడ. జనం సాక్షి ఈనెల 15న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్నివిజయవంతం చేయాలని, నులి పురుగుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ …

జాతీయ నులిపురుగుల దినోత్సవం చేయాలి డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి

మక్తల్ సెప్టెంబర్ 14 (జనంసాక్షి) జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు కర్ని పి ఎస్ సి …

చర్లగార్లపాడులో అధ్వానమైన రోడ్లు,వీధిలైట్లు శూన్యం

నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చర్ల గార్లపాడు లో పల్లెనిద్ర మల్దకల్ సెప్టెంబర్ 14 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని …

జెఈఈ అడ్వాన్స్ లో సత్తాచాటిన జాధవ్ అక్షయ్ కుమార్.

నెరడిగొండసెప్టెంబర్14(జనంసాక్షి): ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నెరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారాం గ్రామానికి చెందిన  జాధవ్ .ముకుంద్ రావు-అనసూయ దంపతుల కుమారుడు జాధవ్ …