మహబూబ్ నగర్

హంపి పీఠాధిపతులు ఆధ్వర్యంలో మహాసంస్థాన పూజలు

 ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేసిన కర్ణాటకలోని శ్రీహంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతులు విద్యారణ్య భారతి తీర్థ స్వామీజీ …

శిలాఫలకంపై పేరు తారుమారు…

పొరపాటు జరిగిందన్న సర్పంచ్ భర్త… గద్వాల ప్రతినిధి నవంబర్ 24(జనంసాక్షి):- గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా శిలాఫలకంపై …

ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మక్తల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. …

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ యూత్ నాయకులు

పల్లెర్ల గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు రేముడాల నగేష్ పెసరకాయల నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాల పట్ల ఆకర్షితులై గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని …

రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరో ఉద్యమం

ధరణి పోర్టల్ పూర్తిగా రద్దు చేయాలి  ధరణి తో తీరని రైతుల సమస్యల  రేపే మండల రెవెన్యూ కార్యాలయాల ముందు ధర్నా అయిజ, నవంబర్ 23 (జనం …

రైతు సంఘం నాయకులకు 50వేల రూపాయలు అందజేసిన సింగల్విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో రైతు సంఘం నాయకులకు 50 వేల రూపాయలు అందజేసిన సింగల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ధన్యవాదాలు …

ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా బోధించాలని

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో సర్కారు పాఠశాలలో సమూల మార్పులు వచ్చాయని నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మన …

బీసీ స్మశాన వాటిక అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి.

జాతీయ కార్యవర్గ సభ్యుడు తాండూర్ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి. తాండూరు నవంబర్ 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పోలీస్ స్టేషన్ వెనుకల ఉన్న బిసి స్మశాన …

తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిన గద్వాల ఎమ్మెల్యే…

అధికారం కోల్పోతామనే భయంతో అసహనం… – గద్వాల ఎమ్మెల్యే పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..  – నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ …

పూర్ణాహుతితో రుద్రహోమాలు పరిసమాప్తి*

ముగిసిన కార్తీక మాసం* *నెలరోజుల పాటు భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు* *అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 23)*కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో ప్రతిరోజు ఆలయంలో రుద్రహోమాలు …