మహబూబ్ నగర్

తెలుగు ముదిరాజ్ ల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

అయిజ,జులై 22 (జనం సాక్షి): అయిజ మున్సిపాలిటీ లోని తెలుగు పేటలో ఈరోజు జరిగిన సమావేశం తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి కబీర్దాస్ నర్సింహులు …

బస్సు సౌకర్యం లేకఇంటర్మీడియట్ విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు

మల్దకల్ జులై 22 (జనంసాక్షి) మల్దకల్ మండలంలోని  విఠలాపురం,మల్లెందొడ్డి, ఏల్కూరు,నీలిపల్లి ,చర్ల గార్లపాడు గ్రామాలను కలుపుతూ మల్దకల్ మండల కేంద్రానికి చేరుకునే బస్సు సౌకర్యం లేనందువలన ఆ …

మద్దెలబండలో గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు

మల్దకల్ జూలై 22 (జనంసాక్షి) మల్దకల్ మండలం మద్దెల బండ,మల్లెం దొడ్డి,బిజ్వారం గ్రామాలలో శుక్రవారం గొర్రెలకు నీలి నాలుకమూతి వాపు వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమము నిర్వహించారు.ఈ …

వివాహాలు మరియు చైల్డ్ లైన్ 1098 సేవల పై అవగాహన కార్యక్రమం

అయిజ,జులై 22(జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలో మండల స్థాయి అడ్వైజర్ బోర్డు సమావేశం ఎం. ఏ. బి, ఐజ మండలం, ఎమ్మార్వో …

విద్యార్థులకు విద్యాసామాగ్రిని పంపిణీ చేసిన ఎస్ ఆర్ ఆర్ ట్రస్ట్ అధినేత డా. ఎస్.రామచంద్ర రావు.

కృతజ్ఞతలు తెలిపిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.జ్యోతి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై22(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల పరిధిలోని ఆకునెల్లికుదురు గ్రామ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం …

పల్లె దవఖానలతో ప్రతి పేదవాడి ఆరోగ్యం మెరుగుపడుతుంద*

*అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం. అబ్రహం* ఇటిక్యాల జులై 22 (జనంసాక్షి) పల్లె దావఖాన నిర్మాణంతో ప్రతి పేదవాడు ఆరోగ్యం మెరుగుపడుతుందని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ …

**కస్తూర్బా విశ్వవిద్యాలయం మరియు ఎస్సీ హాస్టల్లో దోమల నివారణ **

శ్రీరంగాపురం:జులై 22 (జనంసాక్షి) శ్రీరంగాపురం మండలంలో కస్తూర్బా విశ్వవిద్యాలయం మరియు ఎస్సీ హాస్టల్లో దోమల నివారణ కొరకు  పైరిత్రము మందు పిచ్చికారీ చేస్తున్న జిల్లా ఆంటీ లార్వా …

విఆర్ఏలు చేస్తున్న నిరాహారదీక్ష కు బిజెపి పార్టీ మద్దతు.

గద్వాల నడిగడ్డ, జులై 22 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ దగ్గర శుక్రవారం వీఆర్‌ఏలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ …

*విఆర్ఏలు చేస్తున్న నిరాహారదీక్ష కు బిజెపి పార్టీ మద్దతు.*

గద్వాల నడిగడ్డ, జులై 22 (జనం సాక్షి);    జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని  కలెక్టరేట్‌ దగ్గర  శుక్రవారం వీఆర్‌ఏలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా …

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆకస్మిక తనిఖీ

మక్తల్ మండలంలోని గుడిగండ్ల, జక్లేర్, నర్సిరెడ్డిపల్లి, కాచ్వార్, మద్వార్ మరియు లింగంపల్లి గ్రామాలలో 8 వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ …