మహబూబ్ నగర్

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివాజీ ని పరామర్శించిన : ఎమ్మెల్యే బీరం.

కోడేరు (జనం సాక్షి) జూలై 22 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని తుర్కదిన్నె గ్రామానికి చెందిన శివాజీ రెండు రోజుల …

**సోనియాగాంధీ పై ఈడి కేసులకు నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దహనం*

    కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగినేని అభిలాష్ రావు వీపనగండ్ల 22 (జనంసాక్షి) కేంద్రంలో  శ్రీమతి సోనియా గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కుంభకోణం …

*సోనియా గాంధిపై ఈడి కేసులకు నిరసనగా మోడి దిష్టిబొమ్మ దహనం*

పెబ్బేరు జులై 22 ( జనంసాక్షి ): ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీ …

ఘోర రోడ్డు ప్రమాదం

కారు బైక్ ఢీ : మృతి చెందిన వ్యక్తి జనం సాక్షి, వంగూరు: మండల కేంద్రంలోని తిప్పారెడ్డిపల్లి గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతనది …

బ్రిడ్జినిర్మాణం పరిశీలించిన మంత్రి

మహబూబ్‌నగర్‌,జూలై22(జనం సాక్షి ): జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వద్ద జరుగుతున్న 2వ రైల్వే ప్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ శుక్రవారం పరిశీలించారు. …

పైసల్లో జోరు…. సౌకర్యాల్లో బేజారు…

   బోథ్ (జనంసాక్షి)     పేరు పెద్ద ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది 44వ నెంబర్ జాతీయ రహదారి పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలలో …

ఎల్ ఓ సి లెటర్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 1.5 లక్షల రూపాయల CMRF LOC  అందజేత మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన Y. రంగమ్మ గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, కానీకుటుంబం ఆర్థికంగా వెనకబడి ఉండండం వలన  మెరుగైన వైద్య చికిత్స చేయించుకోలేదు. దీంతో గ్రామానికి చెందిన తెరాసపార్టీ నాయకులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది . దీంతో  వెంటనే స్పందించినఎమ్మెల్యే గారు నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 1,50,00రూపాయల LOC లెటర్ మంజూరు చేయించి గురువారం రోజు  వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీనాయకులు,కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇంగ్లీష్ లో మంచి జ్ఞానం సంపాదించుకోవాలి

అయిజ, జులై 21 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం సంకాపురం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థు లు  సులభంగా ఇంగ్లీష్  నేర్చుకునేందుకు వీలుగా …

కిషోర బాలికలకు పౌష్టికాహారం తప్పని సరి….

– మండల వైద్య అధికారిని స్రవంతి….  గద్వాల రూరల్ జూలై 21 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండల పరిధిలోని పాతపాలెం గ్రామంలోని‌ పంచాయతి కార్యాలయంలో మరియు …

ఏమైనా తప్పులుంటే సరి చేసుకోండి

అయిజ, జులై 21 (జనం సాక్షి): అయిజ  మండలం లోని ఉత్తనుర్ రెవిన్యూ పరిధి లోనిఈడీగోనిపల్లె, సంకపురం  గ్రామాల్లో వ్యవసాయ శాఖ తరుపున  రైతు  భీమా  నమోదు,  …