మహబూబ్ నగర్
ఎల్ ఓ సి లెటర్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 1.5 లక్షల రూపాయల CMRF LOC అందజేత మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన Y. రంగమ్మ గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, కానీకుటుంబం ఆర్థికంగా వెనకబడి ఉండండం వలన మెరుగైన వైద్య చికిత్స చేయించుకోలేదు. దీంతో గ్రామానికి చెందిన తెరాసపార్టీ నాయకులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది . దీంతో వెంటనే స్పందించినఎమ్మెల్యే గారు నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 1,50,00రూపాయల LOC లెటర్ మంజూరు చేయించి గురువారం రోజు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీనాయకులు,కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఈ ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడేదెప్పుడు
- మనిషి అనే వాళ్లు ఈ బియ్యం తింటారా
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారుల ధర్నా
- యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం
- చంద్రబాబు 100 రోజుల పాలన భేష్: – సోనూసూద్
- ఆర్మీ అధికారి ‘కస్టడీ టార్చర్’,
- గాజాలో మానవతావాద పరిస్థితిపై PM తీవ్ర ఆందోళన వ్యక్తం
- రవిచంద్రన్ అశ్విన్: చెన్నై ఛాంపియన్
- హైదరాబాద్లో తెల్లవారుజామున భారీ వర్షం
- కె.టి.ఆర్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్
- మరిన్ని వార్తలు