మహబూబ్ నగర్

ప్రాథమిక ఉప కేంద్రానికి కుర్చీలు. టేబుల్ అందించిన కల్వకుర్తి పుర చైర్మన్ ఎడ్మసత్యం

నాగర్ కర్నూల్ బ్యూరో జులై26జనంసాక్షి : కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలోని ప్రాథమిక ఉప కేంద్రానికి కుర్చీలు టేబుల్. లేవని పదవ వార్డ్ కౌన్సిలర్ షాహినా బేగం …

మన ఊరు, మనబడి లో ఎంపికైన పాఠశాలల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 21 : జిల్లాలో మన ఊరు, మనబడి కార్యక్రమం క్రింద ఎంపికైన పాఠశాలల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలనీ …

లక్ష్మీ దేవమ్మ భౌతిక కాయం పై పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీపీ

మల్దకల్  జులై 21(జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పట్వారి బాబురావు మాతృమూర్తి అయిన లక్ష్మీదేవమ్మ (81) అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున పరమపదించారు.ఈ …

గుండెపోటుతో ఆర్టీసీ అద్దెబస్సుల యజమాని హష్మత్ అలీ మృతి.

ఆర్టీసి కార్మికులు,సిబ్బంది నివాళి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై21 (జనంసాక్షి): నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన ఆర్టీసీ అద్దె బస్సుల యజమాని మహమ్మద్ హష్మత్ అలీ గురువారం …

_శ్రీరంగపూర్ మండల కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్_*

శ్రీరంగాపురం: జులై 21 (జనంసాక్షి): గాంధి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతు సోనియా గాంధీ గారిపై తప్పుడు ED ఈడీ కేసులోనూ బనాయిస్తూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నా …

మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన:దౌల్తాబాద్ ఎంపీపీ గంగాధరి సంధ్య.

దౌల్తాబాద్, జూలై 21,జనం సాక్షి. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ మరియు కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ సంధ్యా ఆకస్మింగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణ …

కొత్త పెన్షన్ల కోసం ఎన్నేళ్లు ఎదురుచూపు.

  నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ మల్దకల్ జూలై 21 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా …

ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యం.

మాజీ మార్కెట్ చైర్మన్ నల్లగంటి వెంకటయ్య. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై21(జనంసాక్షి): స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నియోజకవర్గంలో అభివృద్ధిని మరచిన …

కొత్త పెన్షన్ల కోసం ఎన్నేళ్లు ఎదురుచూపు.

 నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ మల్దకల్ జూలై 21 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ …

విశ్రాంత ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడిగా బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై21(జనంసాక్షి): నాగర్ కర్నూల్ హెడ్ క్వార్టర్స్ విశ్రాంత ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడిగా బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో …