మహబూబ్ నగర్

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచి 10,000/ ఆర్థిక సహాయం అందజేసిన

-ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి.ధర్మరాజు….   నాగర్ కర్నూల్ రూరల్:జులై 21(జనంసాక్షి)   నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం హరిజన వాడలో నివసిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు …

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ చెక్కులు

పంపిణీ చేసిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం పేదల గుండెల్లో కోలువైన దైవం సిఎం కేసీఆర్‌ గారు మనసున్న ముఖ్యమంత్రి మన కేసిఆర్‌ గారికి మనందరం అండగా …

*మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచి 10,000/ ఆర్థిక సహాయం అందజేసిన

-ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి.ధర్మరాజు…. నాగర్ కర్నూల్ రూరల్:జులై 21(జనంసాక్షి) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం హరిజన వాడలో నివసిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు కొత్త.బాలయ్య పదిరోజుల …

*నాగసానిపల్లి ప్రాథమిక పాఠశాలకు టీవీ వితరణ*

శ్రీరంగాపురం:జులై 21(జనంసాక్షి) శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లి గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి ప్రాథమిక పాఠశాల టీవీని వితరణ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక సర్పంచ్ …

వీఆర్వో భర్తకు ఆర్థిక సాయం అందించిన తాసిల్దార్ రాజు నాయక్

జనం సాక్షి, వంగూర్: వంగూరు మండలంలో విఆర్ఓగా పనిచేస్తున్న జంపుల భార్గవి వయసు 32 గత కొంతకాలంగా నిమోనియా వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో …

సామాన్యులు వాడే ఉత్పత్తులపై జిఎస్టి దుర్మార్గం

    సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు వనపర్తి జులై 21(జనం సాక్షి) సామాన్యులు వాడే 14 రకాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం దారుణమని …

*ప్రభుత్వ స్కూల్ హాస్టల్ లో దోమల నివారణ కు పైరిత్రము మందు పిచ్చికారీ*

పెబ్బేరు జులై 21 ( జనంసాక్షి ):  పెబ్బేరు  కస్తూరిబా గాంధీ విద్యాలయం లో పైరిత్రము మందు ను పిచికారి చేసి ప్రారంభించారు మునిసిపల్ చైర్మన్ కరుణ …

*కేంద్రం ప్రభుత్వం సోనియా గాంధీపై ఈడీ వేధింపులు అపాలి*:విజయవర్ధన్ రెడ్డి.

పెబ్బేరు జులై 21 ( జనంసాక్షి ):పెబ్బేరు లో  కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఏఐసీసీ,టిపిసిసి,ఆదేశాల మేరకు ఏఐసిసి …

బయ్యారం,జులై21(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పరిధిలోని చెరువు కింది కాలువలు పూడికతీత లేక అస్తవ్యస్తంగా అయ్యాయని బయ్యారం మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు పోట్ల విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఉప్పలపాడు నుండి గౌరారం వరకు గల చెరువు సంబంధించిన పూడికతీతలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు వినతి పత్రం ఇచ్చినప్పటికి ఎటువంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. ఉప్పలపాడు చెరువు తూము షట్టర్లు పూర్తిగా పోవడం వలన నీరు ఈ మధ్య కురిసిన వర్షాలకు చెరువు నీరు కాలువల ద్వారా విడుదల కాగా తూము షట్టర్లు పనిచేయకపోవడంతో చెరువులో నీరు నిల్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువును నమ్ముకొని ఇప్పటికే వరి నారు పోసుకున్న రైతులకు నిరాశే మిగిలిందని వాపోయారు. తక్షణమే ఉప్పలపాడు కాలువలు పూడికతీత చేపట్టి, షట్టర్ మరమ్మత్తులు జరిపించాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ తరుపున డిమాండ్ చేశారు. Attachments area

పెబ్బేరు జులై 21 ( జనంసాక్షి ): కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు జీవనం భారం అయేలా చేసి అన్నిటిపై ముఖ్యంగా పాలపై మరియు పాల ఉత్పత్తులపై …

జిల్లా క‌లెక్ట‌ర్ వాట్సప్ డిపి పేరుతో ఫేక్ మెసేజ్‌లు.

  జిల్లా అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. జిల్లా క‌లెక్ట‌ర్ పి. ఉదయ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై 21(జనంసాక్షి): జిల్లా ఉన్న‌తాధికారులు, క‌లెక్ట‌ర్‌ పేరుతో …