మహబూబ్ నగర్

కోడేరు తాహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి.

అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. కోడేరు (జనం సాక్షి) జూలై 20 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల తహసిల్దార్ …

గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డీపీవో కి ఏఐటీయూసీ కార్మిక సంఘం విజ్ఞప్తి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : గ్రామ పంచాయతీ కార్మికులకు తక్కువ వేతనాలు అధిక పని ఒత్తిడి సమస్యలను పరిష్కరించి, పెండింగ్ జీతాలు వెంటనే …

టిఆర్ఎస్ కార్యకర్తలను హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో గత వారం రోజులుగా జరుగుతున్న తాత్కాలిక టిఆర్ఎస్ కార్యకర్తలు ఆడుతున్న నాటకాలను వంగూరు మండల టిఆర్ఎస్ నాయకుల …

కృత్రిమ గర్భధారణ ద్వారా పశుగణాభివృధ్ధి

-డా||జి.వి.రమేష్,జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక అధికారి…. నాగర్ కర్నూల్ రూరల్:జులై 20(జనంసాక్షి) పాడి పశువులకు సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేసినట్లైతే మేలు జాతి దూడలు …

ప్రజా సొమ్మును కాంట్రాక్టర్లకు దోచి పెట్టారు

జులై 20(జనంసాక్షి)రాజోలి —- తుమ్మిళ్ల లిఫ్టులో అసంపూర్తిగా ఉన్న పనులు — ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే …

ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి : జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : వర్షకాలం ఉన్నందున ఆసుపత్రికి వచ్చే రోగులకు డాక్టర్స్ అందరు అందుబాటులో ఉండి సరి అయిన వైద్య సేవలు …

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంధ్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 20(జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా విద్యా రంగంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్ పిలుపు …

*ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి*

రాజానగరం రాజేష్ మాదిగ జిల్లా కన్వీనర్ వీపనగండ్ల 20 (జనంసాక్షి) మండల కేంద్రంలో బుధవారం నాడు బిజెపి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా దండోరా …

విద్య సంస్థల బంద్ విజయవంతం

మల్దకల్ జూలై 20 (జనంసాక్షి) విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు,జూనియర్‌ కాలేజీల బంద్‌కు పీడీఎస్‌యూ,ఎస్‌ఎఫ్‌ఐ,పీడీఎస్‌యూ,ఏఐఎస్‌ఎఫ్‌,ఏఐడీఎస్‌వో,వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు పి …

చదువుతోనే జీవితాలు బాగుపడతాయి

— మూడేళ్ల తర్వాత విద్యా ప్రమాణాలు మారుతాయి  — మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణకు ఎవరు సాటిరారు — ఉత్తమ ప్రధానోపాధ్యాయులను సన్మాన సభలో మంత్రి శ్రీనివాస్ …