మహబూబ్ నగర్

మన ఊరు మన బడి, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : బుధవారం మల్దకల్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి ప్రభుత్వ పాఠశాలలను, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణాలపనులను జిల్లా …

కృత్రిమ గర్భధారణ ద్వారా పశుగణాభివృధ్ధి

  -డా||జి.వి.రమేష్,జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక అధికారి…. నాగర్ కర్నూల్ రూరల్:జులై 20(జనంసాక్షి) పాడి పశువులకు సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేసినట్లైతే మేలు జాతి …

రాజకీయ కక్ష సాధింపు చర్యలకు భయపడం..

 -సోనియా, రాహుల్ గాందీలపై ఈడీ కేసులకు తగిన గుణపాఠం చెబుతాం…  -రేపు ఈడీ కార్యాలయం ముట్టడికి పిలుపు.. -కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి.. …

చెక్ డ్యాంల వల్ల రైతులకు ఎంతో మేలు

. జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి … చెక్ డ్యాం నిర్మాణం పనులు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు స్టేషన్ ఘన్పూర్, జూలై 20 ,( జనం …

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిడిఎస్ యు ఆధ్వర్యంలో బంద్ విజయవంతం

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : జిల్లా కేంద్రంతో పాటు ధరూర్ మండలంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలలు,జూనియర్ కళాశాలల బంద్ ని …

విఠలాపురంలో గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు

మల్దకల్ జూలై 20(జనంసాక్షి) మల్దకల్ మండలంలోని పెద్దొడ్డి, ఉలిగేపల్లి,విఠలాపురం గ్రామాలలో బుధవారం  గొర్రెలకు నీలి నాలుక( మూతి వాపు)వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమము జరిగినది.ఈ కార్యక్రమంలో మండల …

అల్లాపూర్ లో పరిశుభ్రత పనులు పరిశీలన

రాయికోడ్ మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో వివిధ వార్డులో పరిశుభ్రత పనులను పరిశీలించిన మండల పంచాయతీ ఆఫీసర్ అంజలీదేవి  ఎపిఓ గురుపదం కలిసి వివిధ వార్డులో పల్లె …

విఠలాపురంలో గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు

మల్దకల్ జూలై 20(జనంసాక్షి) మల్దకల్ మండలంలోని పెద్దొడ్డి, ఉలిగేపల్లి,విఠలాపురం గ్రామాలలో బుధవారం గొర్రెలకు నీలి నాలుక( మూతి వాపు)వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమము జరిగినది.ఈ కార్యక్రమంలో మండల …

మ్యాన్ హోల్స్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : గద్వాల పట్టణంలోని పాతబస్టాండ్ సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న మ్యాన్ హోల్స్ పనులను మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ …

బంగారు దుకాణంలో పట్టపగలే చోరీ

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : గద్వాల పట్టణంలోని రాజవీధిలో బంగారు దుకాణంలో దొంగలుపడ్డారు. 14 తులాల బంగారు, రూ.లక్ష నగదు చోరీకి గురయ్యాయి. …