మహబూబ్ నగర్

గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు

మల్దకల్ జూలై19(జనంసాక్షి) మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో గొర్రెలకు నీలి నాలుక( మూతి వాపు)వ్యాధి నిరోధక టీకాలు మంగళవారం వేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి …

నేడు విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి

గద్వాల నడిగడ్డ, జులై 19 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎం ఏ ఎల్ డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో బుధవారము …

నెల గడుస్తున్నా పాఠ్యపుస్తకాలు పంపిణీ శూన్యం. సకాలం లో పంపిణీ చేయకపోతే డి ఈ ఓ కార్యాలయం ముట్ట

సకాలం లో పంపిణీ చేయకపోతే డి ఈ ఓ కార్యాలయం ముట్టడి. ప్రెస్ మీట్ లో ఎన్ ఎస్ యూ ఐ నాయకుల వెల్లడి అచ్చంపేట ఆర్సీ,19జులై,(జనం …

గద్వాల రైల్వే స్టేషన్లో ఆజాద్ కి రైల్ గాడి ఔర్ స్టేషన్ ఉత్సవాలు

గద్వాల ప్రతినిధి ఆర్ సి (జనం సాక్షి) జూలై 19. గద్వాల రైల్వే స్టేషన్లో రంగు రంగుల లైటింగ్‌తో అలంకరణ చేశారు.గద్వాల్ రైల్వే జంక్షన్ లో ఆజాదీ …

* క్షయ వ్యాధి పై అవగాహన సదస్సు*

శ్రీరంగాపురం: జులై 19 (జనం సాక్షి): శ్రీరంగపురం మండల కేంద్రము లో ఈ రోజు క్షయ వ్యాధి పై అవగాహన సదస్సు నిర్వహిస్తూనా స్థానిక వైద్య అధికారి …

ఎమ్మెల్యే సొంత మండలంలో అంబులెన్సు దిక్కులేదు-బిఎస్పీ.

-బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి.కుమార్….   నాగర్ కర్నూల్ రూరల్:జులై 19(జనంసాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పీ)ఆధ్వర్యంలో తిమ్మాజిపేట్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని,కస్తూర్భా గాంధీ పాఠశాలను సందర్శించడం జరిగింది.తదనంతరం …

నది పరివాహక ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఇటిక్యాల జులై 19 (జనంసాక్షి) ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతాల …

గర్భిణీ స్త్రీల జాగ్రత్తలు,సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం

  అచ్చంపేట,19 జులై, జనం సాక్షి న్యూస్ :- స్థానిక పట్టణంలోని వినాయక నగర్ కాలనీ లో జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు వైద్య సేవల బృందం ప్రజలకు …

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…

స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి. ఎంపీడీవో కథలప్ప.. వీపనగండ్ల19 (జనంసాక్షి) వీపనగండ్ల మండల పరిధిలోని వల్లభాపూర్ తండాలో మరియు సంగినేనిపల్లి గ్రామాలలో మంగళవారం నాడు స్పెషలాఫీసర్ సుధాకర్ …

వ్యవసాయం తరవాత గొర్రెల పెంపకానికి ప్రాధాన్యం

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి వనపర్తి,జూలై19(జనం సాక్షి): వ్యవసాయం తర్వాత గొర్రెల పెంపకానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. అందుకే …