మహబూబ్ నగర్

ఆశ వర్కర్ల పాలాభిషేకం

జోగులాంబ గద్వాల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ లో ఆశ వర్కర్లు కేసీఆర్‌ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు. గతంలో తమకు ఉన్న ఆరు వేల …

కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

భూధాన్‌ పోచంపల్లి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): భూదాన్‌ పోచంపల్లి అభివృద్ధి కోసం మున్సిపాలిటికి 23 కోట్ల రూపాయల మాజూరు చేశారు. మంజూరైన సందర్భంగా మున్సిపాలిటి కార్యాలయం వద్ద సిఎం కెసిఆర్‌ …

పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డు తగులుతూ నీచరాజకీయాలు చేసేవారికి తెలంగాణలో స్థానం లేదని జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో …

మరోమారు టోల్‌ వసూళ్ల పెంపు

1నుంచి అమల్లోకి తెచ్చేందుకు యత్నాలు మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జాతీయ రహదారిపై టోల్‌గేట్ల వసూలు ధరలు మరోసారి పెరగనున్నాయి. జిల్లాలోని శాఖాపూర్‌ వద్ద ఎల్‌అండ్‌టీ నిర్వహణలో ఉన్న టోల్‌ …

మిషన్‌ భగీరథ సకాలంలో పూర్తి కావాలి

అధికారులకు మంత్రి ఆదేశాలు నాగర్‌ కర్నూల్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): త్వరితగతిన మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లాలోని కొల్లాపూర్‌ …

రైతులు ప్రగతినివేదన సభకు రావాలి

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నామని ప్రణాళఙకా సంఘం …

కోయల్‌సాగర్‌ ప్రాజెక్టు నీరు విడుదల

మహబూబ్‌నగర్‌,ఆగస్టు25(జ‌నం సాక్షి ) : దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీటిని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌ రెడ్డి కలిసి …

కోయల్‌సాగర్‌ ప్రాజెక్టు నీరు విడుదల

మహబూబ్‌నగర్‌,ఆగస్టు25(జ‌నం సాక్షి ) : దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీటిని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌ రెడ్డి కలిసి …

జూరాల వద్ద పర్యాటకుల సందడి

గద్వాల,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): కృష్ణా పరివాహక ప్రాంతం మొదలయ్యే మహబలేశ్వరం నుంచి జూరాల వరకు కుండపోత వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. తెలంగాణలో కృష్ణా నదిపై మొదటి …

అటవీ సిబ్బందిపై స్థానికుల దాడి

– ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌కు గాయాలు – పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫారెస్ట్‌ అధికారులు మహబూబ్‌నగర్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : పోడు వ్యవసాయం పేరుతో అటవీ భూముల …