మహబూబ్ నగర్

బుద్దారం చెరువులో చేపలు వదిలిన మంత్రి

సంక్షేమంలో ముందున్నామన్న తలసాని వనపర్తి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): గత నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ …

కుక్కల స్వైర విహారం

ఆరుగురికి గాయాలు మహాబుబ్‌నగర్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): జిల్లా లోని నారాయణపేట పట్టణంలో పిచ్చి కుక్కలు దాడి చేశాయి. 6 మందిపై దాడి చేసి కాటు వేయగా,ఒక చిన్నారి చెవిని …

కల్వల గ్రామంలో అంతుచిక్కని కాళ్ళవాపు 

చికిత్స చేయిస్తున్నా తగ్గని వ్యాధి ఆందోళనలో గ్రామ ప్రజలు మహబూబాబాద్‌,జూల30(జ‌నం సాక్షి): కేసముద్రం మండలం కల్వల  గ్రామంలో కాళ్ళ వాపు వ్యాధి కలకలం రేపుతోంది. అకస్మాత్తుగా  కాళ్లలో …

స్కూలు భవనంపై నుంచి దూకిన బాలుడు

మహబూబ్‌నగర్‌,జూలై28(జ‌నం సాక్షి ): స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక ఓ బాలుడు స్కూల్‌ బిల్డింగ్‌ నుంచి దూకాడు. తల్లిదండ్రలుఉ బలవంతంగా స్కూలులో దింపి రాగానే భవనంపై నుంచి …

పత్తి చేలను పీకేసిన దుండుగుల

లక్షల్లో నష్టపోయిన రైతులు దర్యాప్తుచేపట్టిన పోలీసులు జోగులాంబగద్వాల,జూలై27(): దుండుగులు కొందరు పచ్చని పత్తిపంటను సర్వనాశనం చేశారు. గద్వాల మండలం ఈడిగోనిపల్లిలో కొంతమంది దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. …

నిర్దేశిత సమయానికే మిషన్‌ భగీరథ నీళ్లు

పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ నాగర్‌కర్నూలు,జూలై27(జ‌నం సాక్షి): ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15న కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్నిగ్రామాలకు ప్రతి ఇంటికి నల్లా ద్వారా మిషన్‌ భగీరథ నీళ్లను ప్రజలకు …

వ్యవసాయ రసాయనాలతో ముప్పు

విషగుళికలకు నెమళ్లు మృత్యువాత మహబూబ్‌నగర్‌,జూలై27(జ‌నం సాక్షి): రైతులు వ్యవసాయపొలాల్లో చల్లే రసాయనాలు, విషగుళికలు పక్షుల ప్రాణాల విూదికి వచ్చింది. వీటితో కూడిన నీటిని తాగి అవి మృత్యువాత …

రైతుబంధు సిఎం కెసిఆర్‌

పంటలు పండిచి నమ్మకాన్ని నిలబెట్టండి: గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,జూలై27(జ‌నంసాక్షి): ప్రభుత్వం రైతులకు అందిస్తోన్న ఉచిత ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, త్వరలోనే అందే బీమాపథకంతో ధీమాగా …

తెలంగాణ పథకాలను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయరు

విమర్శించే వారు తమ రాష్ట్రాల్లో అమలు చేయాలి కాంగ్రెస్‌, బిజెపిలకు నిరంజన్‌ చురకలు మహబూబ్‌నగర్‌,జూలై27(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని,బీమా పథకాన్ని కాంగ్రెస్‌,బిజెపి పాలిత రాష్ట్రాల్లో …

ఉపాధి కూలీలకు ఆలస్యంగా డబ్బు చెల్లింపు

మహబూబ్‌/-నగర్‌,జూలై27(జ‌నంసాక్షి): జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు పదేపదే ఆదిశించినా ఉపాధి కింద పనిచేసిన వారికి చెల్లించే కూలీలో ఆలస్యం పత్పడం లేదు. మంత్రి ఆదేశాలు ఇస్తున్నా …