మహబూబ్ నగర్

జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం వేగం

మంత్రుల ఇలాఖాలో జోరుగా ప్రచారం మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు జిల్లాలో తమ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే ఒక విడత మండల స్థాయి టీఆర్‌ఎస్‌ ముఖ్యకార్యకర్తల …

రైతులకు అడంగా నిలిచిన ప్రభుత్వం: జూపల్లి

వనపర్తి,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): దేశంలోనే తొలిసారిగా రైతులకు జీవిత బీమా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనేనని పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ వచ్చినందుకే వ్యవసాయరంగం అభివృద్ధి …

రైలు సిగ్నల్స్ కట్ చేసి మరీ దారి దోపిడీ

మహబూబ్ నగర్ ‌: గుర్తు తెలియని దుండగులు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దారి దోపిడీకి పాల్పడ్డారు. దివిటిపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగిన సమయంలో ఈ ఘటన …

ఆర్ధిక సహాయం అందజేసిన— కల్లూరి 

తుర్కపల్లి :  సెప్టెంబర్ 17 (జనంసాక్షి) యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లోని తుర్కపల్లి గ్రామంలో,ఎం డి శానుర్, మృతిచెందగా, మృతుడికి ఒక్క కూతురు ఒక …

యాదాద్రీశుడికి వెండి కళశాల సమర్పణ

హైదరాబాద్‌కు చెందిన భక్తుడి కానుక యాదాద్రి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ): యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి కలశాభిషేకం కోసం హైదరాబాద్‌కు చెందిన జే సీతారాం అనే భక్తుడు 3 వెండి …

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు

బిజినేపల్లి: నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి వనపర్తి …

డోర్నకల్‌లోనూ కుదరని ఏకాభిప్రాయం

  రెడ్యానాయక్‌కు టిక్కెట్‌పై సత్యవతి కినుక కెసిఆర్‌తో చర్చించాకే నిర్ణయమని ప్రకటన మహబూబాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): డోర్నకల్‌ శాసనసభ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా తాజా మాజీ శాసనసభ్యుడు రెడ్యానాయక్‌ …

బిజెపి ఎన్నికల శంఖారావం పూరించిన అమిత్‌ షా

పాలమూరు వేదికగా భారీ బహిరంగ సభ కెసిఆర్‌ ముందస్తును తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు ఎఐఎంకు భయపడే తెలంగాణ విమోచనను నిర్వహించడం లేదు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణలో బీజేపీ జాతీయ …

ఆలేరులో అసమ్మతి నేతల సరికొత్త రాగం

సిఎం కెసిఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్రతిపాదన లక్ష ఓట్లతో గెలిపిస్తామని నేతల ప్రకటన యాదాద్రికి మరింత వైభవం వస్తుందన్న ఆశాభావం యాదాద్రి భువనగరి,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ముందస్తు …

బిజెపి నేతల ర్యాలీ

గద్వాల,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రాజోలి మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో భాజపా నాయకులు బుధవారం ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ మధుసూదన్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో …