మహబూబ్ నగర్

ఆలేరులో ప్రచారం

దూకుడు పెంచిన కాంగ్రెస్‌ యాదాద్రి,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): యాదాద్రి జిల్లాలో పార్టీల అభ్యర్తుల ప్రచారం పెరిగింది. ఎవరికి వారు దూసుకుని పోతున్నారు. ఒకప్పుడు ఆలేరు నిజయవర్గంలో పట్టున్న నేత మోత్కుపల్లి …

తెలంగాణలో .. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

– అధికారంలో రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం – నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తాం – లక్షల ఉద్యోగాలతో మెగా డీఎస్సీని ప్రకటిస్తాం – టీపీసీసీ వర్కింగ్‌ …

టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యం

నిరంజన్‌ రెడ్డి వనపర్తి,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): రైతుల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం కేసీఆర్‌ రైతుల పాలిట దైవమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, వనపర్తి టిఆర్‌ఎస్‌ …

కుటుంబ కలహాలతో గృహిణి ఆత్మహత్య

మహబూబాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన పోలబోయిన రజిత అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల …

విషాదంగా మారిన పాపికొండల యాత్ర

గోదావరిలో గల్లంతయిన ప్రకాశ్‌ కోసం ఎదురుచూపులు తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు భువనగిరి,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి పూస ప్రకాష్‌ పాపికొండల్లో గల్లంతైన ఘటనలో 48 …

తెరాస హయాంలోనే..  అన్ని వర్గాల అభివృద్ధి

– నాలుగేళ్లలో అన్నదాతలకు అండగా నిలిచాం – వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్‌ది – మళ్లీ ఆశీర్వదించండి.. బంగారు తెలంగాణగా మార్చుకుందాం – ఎంపీ నర్సయ్యగౌడ్‌, …

అచ్చంపేటలో కార్డెన్‌ సెర్చ్‌

నాగర్‌కర్నూల్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  అచ్చంపేట పట్టణంలోని టంగాపూర్‌ కాలనిలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ జోగుల చెన్నయ్య ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. దాదాపు …

వనపర్తి సభ ఏర్పాట్లను పరిశీలించిన టిఆర్‌ఎస్‌ నేతలు

వనపర్తి,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): అక్టోబర్‌ 5న వనపర్తి నియోజకవర్గంలో జరిగే  టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభా ఏర్పాట్లను మంత్రి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ జితేందర్‌ రెడ్డి, …

పాలమూరులో నివురుగప్పిన అసమ్మతి

నేతలను సముదాయిస్తున్న మంత్రులు అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలని హితవు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలోని నాలుగైదు చోట్ల అసంతృప్తులు భగ్గుమన్నారు. ఆయాచోట్ల ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. …

కళ్లముందు మిషన్‌ కాకతీయ ఫలాలు 

విమర్శలు చేసే కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ ఫలాలు రైతులకు అందుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి  అన్నారు. వర్షాలతో రైతుల కళ్లల్లో …